హాలియా, నవంబర్ 29: నాగార్జునసాగర్ నియోజకవ ర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకు లు మద్యం, డబ్బును విచ్చల విడిగా పంపిణీ చేస్తున్నారు. అనుముల మండలం మదా రిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి కా రులో బుధవారం 4,95,000 రూపాయలను పోలీసులు పట్టుకున్నారు.
అనుముల మండలం మదారిగూడెంలో ఓటర్లను ప్రభావితం చేసేం దుకు కాంగ్రెస్ పార్టీ నాయకు డు పోశం శ్రీనివాస్గౌడ్ బుధవారం రాత్రి తన షిఫ్ట్ కారులో డబ్బు తరలిస్తుండగా హాలియా ఎస్ఐ శోభన్బాబు పట్టుకున్నారు. కారుతోపాటు డబ్బును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.