హుజూర్నగర్ నియోజకవర్గంలో త్వరలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాల నిర్మాణానికి పాలకీడు మండలం, గుండ్లపహాడ్ పరిధిలోని ప్రభుత్వ భూమి, హుజూర్నగర్ మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నెంబర్ 1041లోని ప్రభుత్వ భ�
కృష్ణా, తుంగభద్ర నదులకు వరద తగ్గుముఖం పట్టింది. శనివారం జూరాలకు 95 వేల క్యూసెక్కులు వస్తుండగా.. డ్యాం 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు నీళ్లులేవు. రాష్ట్ర మంత్రులు కట్ట మీద చర్చకు సిద్ధం కావాలి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
తిప్పర్తి మండల కేంద్రంలో డీ40,39 కాల్వలకు పూర్తిస్థాయి లో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలంటూ తిప్పర్తి మండల కేంద్రం మీదుగా వెళ్లే నార్కట్ల్లి -అద్దంకి బైపాస్ రోడ్డుపై రైతులు రాస్తా�
నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వేదికలపై అలాయ్ బలాయ్, నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అని చేసుకునే పొగడ్తలన్నీ ఉత్తవేనా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడుప�
నాగార్జునసాగర్లోని బుద్ధవనం థీమ్ పార్కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెం దుతుందని మాజీ సీఎల్పీ నేత కుందూరి జానారెడ్డి అన్నారు. బుద్ధవనంలో నిర్వహించిన మహా ధ ర్మ చక్ర ప్రవర్తన దినోత్సవంలో కుం దూరు జా�
ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 12 గేట్లు ఎత్తి 79,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు ముమ్మాటికీ ముప్పేనని హరీశ్రావు పేర్కొన్నారు. ‘గోదావరి బనకచర్ల ప్రతిపాదన 2020-21 ప్రాంతంలో వచ్చింది. మనం నదీ మార్గంగా తీసుకుపోవచ్చని చెప్తే వినలె.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో కట్టి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ జల వనరుల
రాష్ట్రంలో జలవిద్యుత్తు విద్యుత్తు ప్లాంట్లను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. మొత్తం ప్లాట్లలో మరమ్మతులు వర్షాకాలం నాటికి పూర్తవుతాయో లేదో కూడా అధిక