Ujjain Police: ఉజ్జెయినిలో పోలీసులు సుమారు రూ.14 కోట్ల 60 లక్షల నగదును సీజ్ చేశారు. ఆ ఇంటి నుంచే ఏడు కిలోల వెండి, ఏడు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. బుకీలకు చెందిన రెండో రహస్య ప్ర�
Cash Seized: మధ్యప్రదేశ్లో ఓ వ్యాపారవేత్త ఇంటి నుంచి పోలీసులు సుమారు రూ.72 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్లో అతని ఇంటి నుంచి ఆ సొమ్మును రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్లో అక్రమ సొమ్ము భారీగా బయటపడుతున్నది. శుక్రవారం ఒక వాణిజ్య వాహనంలో రూ.7 కోట్లను తరలిస్తుండగా తూర్పుగోదావరి పోలీసులు పట్టుకున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భారీగా నగదు పట్టుబడుతున్నది. గురువారం ఉదయం హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు కూకట్పల్లిలో వాహనాల తనిఖీ నిర్వహ
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు (Cash Seized) పట్టుబడింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీస�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులతోపాటు తనిఖీ బృందాలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు రూ.104.18 కోట్లను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
K Sudhakar: బీజేపీ అభ్యర్థి కే సుధాకర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనపై లంచం కేసును నమోదు చేశారు. బెంగుళూరులో ఆయన ఇంటి నుంచి 4.8 కోట్లు సీజ్ చేశారు. ఆ డబ్బుతో ఓటర్లను ఆకర్షిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉ�
ఎంపీ ఎన్నికల దృష్ట్యా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం భారీగా తరలించే అవకాశమున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు చెక్పోస్టుల ఏర్పాటు చేసి తనిఖీల
ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని వ్యాపారులు వడ్డీల పేరిట వేధిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్రావు హెచ్చరించారు. ఎస్పీ సురేశ్కుమార్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో వడ్డీ వ్