ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో వివిధ ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించగా.. రూ. 23.92 లక్షల నగదును పట్టుకున్నట్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చెక్పోస్టులు, ఇతర తనిఖీల్లో పట్టుబడిన నగదు, వస్తువులకు బాధితులకు రసీదు అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల �
మండలంలోని ముండ్రాయి, వెంకటాపూర్ రోడ్డులో మంగళవారం ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 2,33,900 నగదును ఫ్లయింగ్ స్కాడ్ బృందం సీజ్ చేసింది. ముండ్రాయి-వెంకటాపూర్ రోడ్డులో ఎఫ్ఎస్టీ బృందం వాహన తనిఖీల
ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేశామని, సరైన ఆదారాలతో నగదు తిరిగి పొందవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు.
Mukesh Kumar | ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఏపీలో చెక్పోస్టుల ద్వారా ఇప్పటి వరకు రూ.164 కోట్లు సీజ్ చేశామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena) స్పష్టంచేశారు.
Cash Seized | ప్రకాశం జిల్లా పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుంది.
ఇటీవల ఒడిశాలో ఐటీ శాఖ దాడుల్లో పట్టుబడిన నగదుతో కాంగ్రెస్ పార్టీకి కానీ, ఏదైనా ఇతర రాజకీయ పార్టీకి కానీ సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు చెప్పారు.
IT Raides | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ (Dhiraj Prasad Sahu), ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు (IT Raides) గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ సుమారు �
కట్టల కట్టల డబ్బు.. లెక్కపెట్టలేక మొరాయించిన కౌంటింగ్ మెషీన్లు.. ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల సందర్భంగా అధికారులకు ఎదురైన అనుభవమిది.
ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నాలుగో రోజూ తీవ్రతరం చేసింది. కాంగ్రెస్ ఎంపీ, అతని బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై జరిగిన ఈ దాడుల్లో నగదు కట్టలు బయటపడుతూనే ఉన్నాయి.
Odisha Distillery: అల్మారాల నిండా కట్టలే కట్టలు. దాదాపు 200 కోట్లకుపైనే నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఒడిశాకు చెందిన ఓ డిస్టిల్లరీ కంపెనీపై ఐటీశాఖ రెయిడ్ చేసిన విషయం తెలిసిందే. కౌంటింగ్ మెషీన్లతో ఇంకా అ�
IT Raids: బౌద్ డిస్టిల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు చేసింది. ఆ కంపెనీ డిస్టిల్లరీల నుంచి భారీ మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఇప్పటి వరకు 50 కోట్ల కరెన్సీ కౌంటింగ్ పూర్తి అయ్య