కర్ణాటకలో నగదు ఏరులై పారుతున్నది. ఎన్నికల్లో పంచేందుకు వివిధ పార్టీలు, నాయకులు తరలిస్తున్న నగదు, వస్తువులను భారీఎత్తున ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్నారు.
Investment Fraud :మహారాష్ట్రలోని మెహదియా కంపెనీల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో ఇవాళ అక్కడ ఈడీ సోదాలు నిర్వహించింది. ముంబైతో పాటు నాగపూర్ నగరాల్లో ఆ తనిఖీలు జరిగాయి. కోట్ల విలువైన �
గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు నిందితులు ద్విచక్రవాహనంపై తరలిస్తున్న రూ.కోటి 27లక్షల డబ్బును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
హవాలా దందా గుట్టు రట్టయింది. భారీ నగదును తరలించే క్రమం లో ఐదుగురు ముఠా సభ్యులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.63.50 లక్షల నగదును సీజ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన బీజేపీ, అడ్డదారులు తొక్కుతూ అనైతిక చర్యలకు దిగింది. పచ్చనోట్లు ఎరవేసి ఓటర్లను కొనుగోలు చేసేందుకు డబ్బుకట్టలను గుట్టలు గుట్టలుగా నియోజవర్గానికి త�
భువనేశ్వర్: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఒక వైద్యుడి ఇంట్లో కోట్లలో డబ్బులు బయటపడ్డాయి. ఆ డాక్టర్పై అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని పూరీ జిల్లాలో ఈ ఘ
నోయిడా: ఢిల్లీలోని నోయిడాలో పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 4.72 లక్షల నగదును సీజ్ చేశారు. ఓ ఎస్యూవీ కారులో వెళ్తున్న వారిని బోర్డర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసు�
రూ. 3 కోట్లు స్వాధీనం | ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.
చెన్నై: తమిళనాడులో భారీ స్థాయిలో నగదు, బంగారంతో పాటు ఖరీదైన ఇతర వస్తువులను సీజ్ చేశారు. వాటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగ�