ముషీరాబాద్ : నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని హ�
Oval for blind children చిక్కడపల్లి : పుట్టుకతో అంధులైన చిన్నారులకు ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీ ఇచ్చారు. తన ఇద్దరు ఆడపిల్లలు పుట్టుకతో అంధులుగా ఉన్నారని, ఎలాగైనా సాయం చే�
ముషీరాబాద్ : రాంనగర్ డివిజన్ హరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాసరెడ్డి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. నాయ�
ముషీరాబాద్ : కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎ కేసీఆర్ పేదింటి ఆడప
కవాడిగూడ : ప్రభుత్వ పాఠశాలలకు ఎన్జీఓల సహాయం ఎంతో అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్(పార) స్వచ్చం
కవాడిగూడ : రెండు తెలుగు రాష్ట్రాలపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అలాంటి మహానే�
దోమలగూడ: నీటి ట్యాంక్లో మృతదేహం కలకలం రేపిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గొల్కొండ చౌరస్తా సమీపంలోని రిసాలగడ్డ వద్ద ఉన్న మంచినీటి
ముషీరాబాద్ : బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక కార్యకర్తలు, సభ్యత్వం కలిగి ఉన్న టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్�
కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి