ముషీరాబాద్ : కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎ కేసీఆర్ పేదింటి ఆడప
కవాడిగూడ : ప్రభుత్వ పాఠశాలలకు ఎన్జీఓల సహాయం ఎంతో అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్(పార) స్వచ్చం
కవాడిగూడ : రెండు తెలుగు రాష్ట్రాలపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అలాంటి మహానే�
దోమలగూడ: నీటి ట్యాంక్లో మృతదేహం కలకలం రేపిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గొల్కొండ చౌరస్తా సమీపంలోని రిసాలగడ్డ వద్ద ఉన్న మంచినీటి
ముషీరాబాద్ : బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక కార్యకర్తలు, సభ్యత్వం కలిగి ఉన్న టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్�
కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి
కవాడిగూడ : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను అదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్ పరిధిలోని కవాడిగూడ ప్రధాన రహదారిలో తాగున
Hyderabad | వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకరికొకరు అండగా ఉంటూ స్నేహానికి చిహ్నంగా నిలిచారు. కానీ అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదనే కోపంతో స్నేహితుడిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నగరంలోని
ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ 12వ తేదీన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించతలపెట్టిన రైతు ధర్నాను విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గో�