ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మణెమ్మ గల్లీలో డ్రైనేజీ పైపులైన్పై ఏర్పాటు చేసిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు గురువారం తొలగించారు. గత నెలలో పైపులైన్పై ఏర్పాటు చేసి�
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ దీన్దయాల్నగర్ బస్తీలో కనీస సౌకర్యాలు కల్పించనున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పేదల బస్తీల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ చేపల మార్కెట్లో డ్రైనేజీ పైపులైన్, మ్యాన్హోల్ నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయడం పట్ల స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై మండిపడ్డారు. మ్యాన్హోల్స్ మూతలు ఏ
ముషీరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం పుట్
కవాడిగూడ: ముషీరాబాద్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి అక్కడి పరిస్థి�
ముషీరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ను శుక్రవారం రాష్ట్ర ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు కలిశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్లో కలిసిన వారు ప�
కవాడిగూడ : ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు మానవతాదృక్పథంతో ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీన
దోమలగూడ: వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ముషీరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…..భోలక్పూర్ సిద్ధిఖ్నగర్కు చెందిన మహ్మద్ అజీజ్ ఈ నెల 29�
ముషీరాబాద్ :కరోనా వ్యాప్తి నేపథ్యంలో యేడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతకాలం అన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడానికి �
ముషీరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఆగస్టు 2న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జెండా పండుగ, సంబురాలు నిర్వహించాలని ముషీరాబాద్
చిక్కడపల్లి , ముషీరాబాద్, కవాడీగూడ : ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు డివిజన�