ముషీరాబాద్: అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారిక�
ముషీరాబాద్ :టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ గోల్నాక, 6 నెంబరు ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా 16తేదీ(నేడు)సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆ విభాగం ఏడ
ముషీరాబాద్:నాగుల పంచమిని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు అత్యంత పవిత్రంగా కొలిచే నాగుల పంచమి పర్వదినం సందర్భంగా నాగదేవత ఆలయాలు, �
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. మహిళలకు సరైన ప్రాముఖ్యత కల్పిస్తూ పాత కొత్తల కలయికతో, చురుకుగ
ముషీరాబాద్: కొణిదెల యువసేన ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీనటుడు చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంల�
సనత్ నగర్ లో …అమీర్పేట్ ఫీడర్ మరమ్మతుల కారణంగా సనత్నగర్ పరిసర ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సనత్నగర్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్�
ముషీరాబాద్ :తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రామకృష్ణ నాట్యమండలి ఆధ్వర్యంలో పౌరాణిక పద్యనాటక వైభవం పేరిట నిర్వహించిన నాటక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ �
ముషీరాబాద్ : డ్రైనేజీ పైపులైన్పై చేపట్టిన ఓ ఇంటి నిర్మాణం కారణంగా నలభై ఏండ్లుగా తలెత్తుతున్న మురుగు, వరద నీటి ఇక్కట్లకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఒక ఇంటి నిర్మాణం కారణంగా వీధి వీధంతా పడుతున్న అవస్�
ముషీరాబాద్: రాంనగర్ డివిజన్ అంబేద్కర్నగర్ నల్లపోచమ్మ దేవాలయ నిర్మాణ పనులను శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్.మోజస్, ఎరం శేఖర
కవాడిగూడ : ముషీరాబాద్ నియోజకవర్గంలో 11 వేల కొత్త రేషన్కార్డులు మంజూరు అయ్యాయని, కార్డులు పొందిన లబ్ధిదారులకు ఈనెల నుంచి రేషన్ సరుకులు అందజేస్తారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. రేషన్
మంత్రి తలసాని| సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని ముషీరాబాద్లో నిర్మించిన �