ముషీరాబాద్ :కరోనా వ్యాప్తి నేపథ్యంలో యేడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతకాలం అన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడానికి �
ముషీరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఆగస్టు 2న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జెండా పండుగ, సంబురాలు నిర్వహించాలని ముషీరాబాద్
చిక్కడపల్లి , ముషీరాబాద్, కవాడీగూడ : ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు డివిజన�
కవాడిగూడ: అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువా�
ముషీరాబాద్ : కిన్నెర ఆర్ట్స్థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ రచయిత ఆచార్య ఆత్రేయ శతజయంతిని పురస్కరించు కొని ఆత్రేయ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం గురువారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ క�
ముషీరాబాద్ : ప్రజల సహకారంతోనే నూరు శాతం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ విజయవంతమవుతుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. నగరంలో ప్రతి పౌరుడు వ్యాక్సిన్ వేసుకునేలా జీహెచ్ఎంసీ యంత్రాంగం ప్రత్యేక క
ముషీరాబాద్:సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరుతూ బుధవారం ముషీరాబాద్ డిపో-1 అధికారులు కళాకారులతో బస్సు స్టాప్లలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంనగర�
కవాడిగూడ: స్వచ్ఛంద సంస్థల సహకారంతో వసతి పొందుతూ చదువుకుంటున్న అనాథ పిల్లలకు జనన ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఎఎంహెచ్ఓ డాక్టర్ హేమలత అన్నార�
కవాడిగూడ : నిరుపేదలను ఆదుకునేందుకు సామాజిక సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినంద నీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడ డివిజన్ తాళ్లబస్తీలోని కార్యాలయ�
కవాడిగూడ: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సీనేషన్ను వేయించుకోని ఆరోగ్యంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ నియోజక వర్గంలోని గాంధీనగర్ డివిజన్ పీపుల్స�
ముషీరాబాద్: అడిక్మెట్ డివిజన్ గణేష్నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం చతుర్థ వార్షిక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిం�
కవాడిగూడ :దేశంలో ఎక్కడలేని విధంగా పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టి వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నిరుపేదల ఆడబిడ్డల ప�
ముషీరాబాద్ : సాధన సాహితీ స్రవంతి, త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రాధశ్రీ రచించిన రమణాచార్య శతకము ఆవిష్కరణ సభ బుధవారం చిక్కడపల్లి కళా సుబ్బారావు కళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతి�