ముషీరాబాద్: అడిక్మెట్ డివిజన్ గణేష్నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం చతుర్థ వార్షిక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, నేత శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, సోమయ్య, విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, సాంబశివరావు, మాధవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రజినీ, సురేందర్, మల్లిఖార్జున్రెడ్డి, మోజస్, ఎయిర్టెల్ రాజు, గోక నవీన్ తదితరులు పాల్గొన్నారు.