వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం బీసీబంధు అమలు చేస్తూ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అడిక్మెట్లో లబ్ధిదారులు, బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్య�
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పంపిణీ చేశారు.
చిక్కడపల్లి : జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం గాంధీనగర్లో టీఆర్టీ క్వార్టర్స్లో నిర్వహించిన జ్వర సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభ�
Oval for blind children చిక్కడపల్లి : పుట్టుకతో అంధులైన చిన్నారులకు ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీ ఇచ్చారు. తన ఇద్దరు ఆడపిల్లలు పుట్టుకతో అంధులుగా ఉన్నారని, ఎలాగైనా సాయం చే�
చిక్కడపల్లి : సమస్యలు తెలుసుకోవడానికి మీ వద్దకే వచ్చా.. ఇబ్బందులు ఉంటే చెప్పండి.. పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీ పర్యటనలో ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఆదివారం రాంనగర్ డివిజన�
చిక్కడపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఆదివ
కవాడిగూడ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు మౌలిక �
చిక్కడపల్లి : గాంధీనగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ �
చిక్కడపల్లి : మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ ఉత్సవాలు అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి రాజీవ్గాంధీనగర్ బస్తీలో బస్తీ అధ్యక్షుడు మహ్మద్ సాబేర్ ఆధ్వర్య�
చిక్కడపల్లి : సుందరయ్య పార్కు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో ఆదివారం వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్కు నూత�
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ ఫాతిమా మసీదు వద్ద రూ .12 లక్షలతో చేపట్టనున్న వరద నీటి పైపులైన్ నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాతిమా మసీదు వద్ద వరద న�
ముషీరాబాద్ : ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ శ్రేణులు పాటుపడాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం రాంనగర్ శాస్త్రినగర్లో ఏర్పాటు చేసిన డివిజన్ టీఆర్ఎ�
కవాడిగూడ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ది జరుగుతున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అభివృద్ది పనుల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపుని