చిక్కడపల్లి : పార్టీ డివిజన్ కమిటీల్లో వివిధ పదవులు పొందిన వారిపై మరింత బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైన కల్యాణ్ �
కవాడిగూడ : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను అదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్ పరిధిలోని కవాడిగూడ ప్రధాన రహదారిలో తాగున
కవాడిగూడ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లో పలు కాలనీలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గాను రూ. 3, 46,500 లక్షల విలువ చేసే చ�
ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ 12వ తేదీన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించతలపెట్టిన రైతు ధర్నాను విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గో�
కవాడిగూడ : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారు లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ డివిజన్లోని అలీ ఇబ్రహీం హోటల్ నుంచి నబీ హోటల్ వర
ముషిరాబాద్ : మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని పురుషులతో సమానంగా రాణించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం రాంనగర్ డివిజన్ రిసాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీనా మెహందీ సెం�
చిక్కడపల్లి : ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సంజయ్నగర్ బస్తీలో 68.1 లక్షల రూపాయిలతో సీసీరోడ్�
కవాడిగూడ : సీఎం రిలీప్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ పేదల అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్ డివిజన్లోని అంజు
చిక్కడపల్లి : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు, జై యువ సేన అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో ద�
చిక్కడపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకుల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. �
ముషీరాబాద్ : మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు నాయిని నర్సింహ్మారెడ్డి ప్రథమ వర్థంతి వేడుకలను ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. న�
చిక్కడపల్లి : అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు సూచించారు. రాంనగర్ డివిజన్ శ్రీరాంనగర్ లో 4 లక్షల రూపాయల వ్యయంతో, సూర్యనగర్ బ�