ముషీరాబాద్ : కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎ కేసీఆర్ పేదింటి ఆడప
కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడ మారుతీనగర్లో డీబీఆర్ మిల్స్ యూపీహెచ్స
కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్, భోలక్పూర్, దోమలగూడలో యూపీహెచ్సీ కేంద�
కవాడిగూడ : ప్రభుత్వ పాఠశాలలకు ఎన్జీఓల సహాయం ఎంతో అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్(పార) స్వచ్చం
కవాడిగూడ : టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రజక అభివృద్ధి సంస్థ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.అంజయ్య(78) గుండె పోటుతో మరణించారు. గత వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన డాక్టర్ ఎం.అంజయ్య బంజారాహిల్స్లోని కే
కవాడిగూడ : భక్తి భావనతోనే మానసిక ప్రశాశాంతత అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం తమిళనాడులోని ఆదిపరాశక్తి దేవాలయానికి వెళుతున్న భవానీ మాతా భక్తులు క్షేమంగా వెళ్లి రావాలని కో�
కవాడిగూడ : భోలక్పూర్లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నామని ముషీరా బాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్ మొదటి వె�
కవాడిగూడ : రెండు తెలుగు రాష్ట్రాలపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అలాంటి మహానే�
చిక్కడపల్లి : దేశభద్రతకు, భారత సైన్యానికి అసమాన సేవలందించిన జనరల్ రావత్ దుర్మణం పాలుకావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. అడిక్మెంట్ �
ముషీరాబాద్ : గాంధీనగర్ డివిజన్ సబర్మతీనగర్లో శ్రీ నల్లపోచమ్మ, ఎల్లమ దేవాలయ పునర్ నిర్మాణ పనులను సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర�
కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి