ముషిరాబాద్ : మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని పురుషులతో సమానంగా రాణించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం రాంనగర్ డివిజన్ రిసాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీనా మెహందీ సెం�
ముషీరాబాద్ : మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు నాయిని నర్సింహ్మారెడ్డి ప్రథమ వర్థంతి వేడుకలను ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. న�
చిక్కడపల్లి : అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు సూచించారు. రాంనగర్ డివిజన్ శ్రీరాంనగర్ లో 4 లక్షల రూపాయల వ్యయంతో, సూర్యనగర్ బ�
కవాడిగూడ : నిరుపేద వృద్దులను, వికలాంగులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ ఎల్చీగూడ బస్తీలో నివాసముండే వృద్ద వికలా�
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ విద్యానగర్లో బుధవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. విద్యానగర్ ప్రధాన మార్గంలో ముస్లీం స్మశాన వాటిక వద్ద ఇటీవల చేపట్ట�
కవాడిగూడ : భోలక్పూర్లో శాశ్వత డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్�
ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ ఆదర్శకాలనీలో వారంరోజుల్లో మురుగునీటి పైపులైన్ నిర్మాణపనులు చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే పైపులైన్ పనులు ప్రారంభ�
కవాడిగూడ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కాలనీలో హనుమాన్ టెంపుల్ వద్ద భోలక్పూర్ డివి�
చిక్కడపల్లి : గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ను అధికారులు ప్రజలకు ఇవ్వడం లేదని స్థానికు లు ఎమ్మెల్యే ముఠా గోపాల్కు ఫిర్యాదు చేశారు. హాల్ ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక బస
కవాడిగూడ : పటాన్ బస్తీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించి మరోచోట ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ట్రాన్స్�
ముషీరాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ బృహత్తర పథకాల అమలుతో ముందుకుసాగుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా దళితులకు పది శాతం అవకాశం కల్�
ముషీరాబాద్ : సామాజిక స్పూర్తితో సాగిన గురజాడ అప్పారావు సాహిత్యం నిత్య నూతనమని అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భాగంగా మంగళవారం
ముషీరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్లో ఓం శివగంగ భవాన
ముషీరాబాద్ : తాను గౌరప్రదమైన వృత్తిలో ఉన్నాననే విషయాన్ని మరిచి విద్యార్థినీల ఫోటోలు తీస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ కీచక టీచర్ను తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు. తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప�
ముషీరాబాద్ : ముషీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పిఆర్.రమేష్కుమార్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఉదయం ఇంట్లో ఉండగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృత�