అడిక్మెట్ డివిజన్ రాంనగర్ లక్ష్మమ్మ పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి యేడాది గడుస్తున్నా గ్రీనరీ ఏర్పాటు పనులు ముందుకుసాగడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి గ్రీనరీ
రంజాన్ సందర్భంగా భోలక్పూర్లోని మసీదులను ముస్లింలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నెల రోజులుగా రంజాన్ మాసంలో ప్రతి రోజూ 5 సార్లు ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలలో ఉన్నారు. భోలక్పూర్లో దాదాపు 23 మసీద�
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గ�
హైదరాబాద్ : నగరంలోని ట్యాంక్బండ్పై ఆదివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స�
మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తుతున్న ప్రాంతాల్లో కొత్త పైపులైన్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు.
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ-దీన్దయాల్నగర్ మార్గంలో రూ 4 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అ�
‘విద్రోహ దినం’లో ప్రజాసంఘాల నేతలు ముషీరాబాద్, జనవరి 31: ప్రధాని నరేంద్రమోదీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోతొక్కారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ �
ముషీరాబాద్ : నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని హ�
Oval for blind children చిక్కడపల్లి : పుట్టుకతో అంధులైన చిన్నారులకు ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీ ఇచ్చారు. తన ఇద్దరు ఆడపిల్లలు పుట్టుకతో అంధులుగా ఉన్నారని, ఎలాగైనా సాయం చే�
ముషీరాబాద్ : రాంనగర్ డివిజన్ హరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాసరెడ్డి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. నాయ�