హైదరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీ నగర్లోని దుర్గామాత అమ్మవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాత అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో ముషీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
नवरात्रि के पावन अवसर पर मुशीराबाद
के गांधीनगर में दुर्गा माता पंडाल जाकर माता की पूजा अर्चना कर उनके स्नेह और आशीर्वाद की कमाना की।जय माता दी। pic.twitter.com/af1c52Xw55
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 29, 2022