కవాడిగూడ : ముషీరాబాద్ నియోజకవర్గంలో 11 వేల కొత్త రేషన్కార్డులు మంజూరు అయ్యాయని, కార్డులు పొందిన లబ్ధిదారులకు ఈనెల నుంచి రేషన్ సరుకులు అందజేస్తారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. రేషన్
మంత్రి తలసాని| సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని ముషీరాబాద్లో నిర్మించిన �