గంగాధర మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలి దారుణ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన పెగుడ మల్లవ్వ అనే వృద్ధురాలు ఈనెల 16వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాల�
Murder | పద్నాలుగేండ్ల విలువైన జీవితాన్ని జైల్లో గడిపేసి వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. యావజ్జీవ శిక్ష అనుభవించినా అతనిలో ఆవేశంతో పోలేదు. కేవలం 200 రూపాయల కోసం జరిగిన గొడవలో తోటి కూలీని క్రూరంగా �
Nurse Found Dead | నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపి�
Man Kills Sister After Rakhi | చెల్లితో రాఖీ కట్టించుకున్న తర్వాత ఒక వ్యక్తి ఆమెను చంపాడు. దీనికి ముందు రోజు తన ఫ్రెండ్తో కలిసి ఆమె ప్రియుడ్ని కూడా హత్య చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని, అతడి స్నేహితుడ్ని అరెస్�
Murder | ఓ యువకుడు తన మేనమామ భార్యపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకుని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తనకు అడ్డు వస్తున్న మేనమామను అంతమొందించాడు.
తన భాగస్వామిగా ఉన్న మహిళను ఒక వ్యక్తి ముక్కలుగా నరికి అడవిలో పారేసిన ఢిల్లీ శ్రద్ధవాకర్ హత్య కేసు తరహా ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. తుమకూరు జిల్లాలోని చింపుగనహళ్లి గ్రామంలో ఈ నెల 7న ఒక మహిళ తెగిన త
పాత కక్షలతోనే కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వృద్ధురాలి హత్య జరిగినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లో శుక్రవారం వివరాలనున వెల్లడిం�
Hyderabad | మద్యం మత్తులో ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన బోరబండ పరిధిలోని ఇంద్రానగర్లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. సీతారామ కాలనీలో తల్లి, ఇద్దరు కుమార్తెలను హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి ముగ్గుర్నీ చంపేసినట్లు తెలుస్తోంది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన సకినపల్లి కాశీం (60) అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంటికి సమీపంలోనే కొందరు దుండగులు దాడి చేసి చంపేశారు.
Wife Plots Husband's Murder | ఒక మహిళ తన భర్తను చంపేందుకు సోదరులతో కలిసి కుట్రపన్నింది. దీంతో కొందరు గూండాలతో కలిసి అతడ్ని కొట్టారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఒక చోట గొయ్యి తవ్వి సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. �
Murder | భువనగిరి మండల పరిధిలోని వడపర్తిలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత మంగళవారం సాయంత్రం తోటకూరి భాను అనే వ్యక్తిని వడపర్తి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికారు.
మీ అమ్మాయిని ప్రేమించా.. ఆమెతో పెళ్లి చేయండి.. లేదంటే ఆమె నగ్న ఫొటోలను బయటపెడతా అంటూ ఓ యువకుడు బెదిరింపులకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి అన్న.. సదరు యువకుడి బండరాయితో కొట్టిచంపాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం అర్ధరాత్రి చర్ల మండలంలోని క్రాంతిపురం మడకం భద్రయ్య కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.