యాప్రాల్లో దారు ణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడంటూ తప్పుడు ప్రచారం చేశాడన్న నెపంతో ఓ యువకుడిని తోటి స్నేహితు లు దారుణంగా చితకబాదగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు.
Hyderabad | పీర్జాదిగూడ ఏప్రిల్ 8: హైదరాబాద్ బోడుప్పల్లో విషాదం నెలకొంది. ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్లో ఉండగా డంబెల్స్తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుం�
తన తల్లిని బూతులు తిడుతున్నాడని ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడో కొడుకు. తన స్నేహితుడి సాయంతో ఆ వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
Hyderabad | హైదరాబాద్లోని యాప్రాల్లో దారుణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడని తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఓ యువకుడిని అతని స్నేహితుడు చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
Murder | సోదరుడి హత్య కేసు వాపస్ తీసుకోలేదని ఓ 35 ఏళ్ల వ్యక్తిని ఐదుగురు దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మరీ కాల్చిచంపారు.
స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి ఆకాశ్ సింగ్ (29), ప్రైవేట్ గా పని చేస్తుంటా�
చోరీ చేసిన బైక్ విషయంలో జరిగిన గొడవ ఒకరి హత్యకు (Murder) దారితీసింది. దొంగతనంగా ఎత్తుకొచ్చిన బైక్ను అమ్మి తనకు వాటా ఇవ్వాలని ఒత్తిడిచేస్తున్న బావను బామ్మార్ది చంపేసిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక ఆధారాలతో పార్లమెంటులో పోరాడి, దళితజాతి అభివృద్ధి ప్రదాతగా మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్రాం నిలిచాడని, మానకొండూర్ ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్రాం జయంత్యుత్సవ కమిటీ చైర
Wife with lover, Husband Jailed | భార్య హత్య కేసులో ఆమె భర్త జైలుకెళ్లాడు. అయితే ఆ మహిళ తన ప్రియుడితో కలిసి కనిపించింది. ఇది తెలిసి ఆమె భర్తతోపాటు పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ Bibinagar) మండంలో దారుణం చోటుచేసుకున్నది. బీబీనగర్ మండలంలోని కొత్త తండాలో శ్రీను అనే వ్యక్తి భార్యపై కోపంతో తల్లిని కొట్టి చంపాడు. కొత్తతండాకు చెందిన శ్రీను తన భార్యతో కలిస
మీరాలం చెరువు వద్ద ఓ బాలుడిని గుర్తు తెలియ ని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం..
రోజుకో హత్య లేక ఎక్కడో ఒకచోట మహిళలకు వేధింపులు.. ఇవి చాలవన్నట్లు కిడ్నాప్లు.. అడపాదడపా దోపిడీలు, దొంగతనాలు.. ఈజీగా మారిన గన్ఫైరింగ్.. ఒకటేమిటి.. అన్ని నేరాలకు కేరాఫ్గా గ్రేట్ హైదరాబాద్ మారిపోయింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్లో ఏడేండ్ల బాలుడి హత్య (Murder) కలకలం రేపుతున్నది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ సిటీలో బాలుడి తలపై రాళ్లతో కొట్టి చంపేసిన దుండగులు.. మృత
EX MLA Bhupal reddy | కాంగ్రెస్ నాయకులు ఎవరినో ఉసిగొలిపి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త హరిసింగ్ని దారుణంగా హత్య చేయించారని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ధ్వజమెత్తారు. హరిసింగ్ పార్టీపై అభిమానంతో బీఆర్ఎస్ జిందా
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన బాన్సువాడ మండలం నాగారంలో చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ అశోక్ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. నాగారం గ్రామానికి చెందిన అమృతం కాశమణితో స