కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడి గొంతు కోసి హత్యా ప్రయత్నం చేసిన ఘటన ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలో�
భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ గురువారం తీర్పు వెలువరించారు.
ప్రాణం పోసే చేతులే ప్రాణం తీస్తున్నాయి. బిడ్డకు జన్మనిచ్చే అమ్మ.. ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడే నాన్న ..వీరిద్దరిని మించిన దైవం మరొకటి లేదనేది అందరి నమ్మకం. ఆ నమ్మకం నేటి రోజుల్లో ముక్కలవుతున్నది. నూరేళ్�
ఏపీలోని విశాఖపట్నంలో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తుందని ప్రియురాలిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపేశాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఆమెను ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రెండు ముక్�
Ex-MLA's Son Charred Body Found | మాజీ ఎమ్మెల్యే కుమారుడి కాలిన మృతదేహాన్ని దగ్ధమైన కారులో గుర్తించారు. ఆయనను హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న�
daughter | 2025 మే నెలలో అంజు (40) అనే మహిళ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీనిపై జవహర్ నగర్, బొల్లారం పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు అసలు నిజం బయటపడ్డది.
గంజాయి తాగొద్దంటూ మందలించిన వ్యవహారంలో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఛాతీపై కొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ�
హైదరాబాద్ శివారు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవన వాచ్మెన్ దంపతులను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.
రెండో భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చాలని కుట్ర పన్నిన భర్తతో పాటు అతనికి పిస్టల్ సమకూర్చడంలో సహకరించిన మరో ఇద్దరిని చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, అంబర్పేట పోలీసులు అరెస్టు చేసి రి
పాత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఓ యువకుడిని మహిళ హతమార్చింది. ఆదివారం వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్ల�
కన్న తండ్రే తన పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తనను నమ్మి ఆటోలో వచ్చిన కన్న కూతుళ్లను చెరువులోకి తోసేసి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం తన పిల్లలు కనిపించడంలేదంటూ నమ్మించడానికి యత్నించగా, పోలీసుల దర్యాప్తులో తం�
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏర్పడిన పరిచయం చనువుగా మారడంతో అదే అతనుగా భావించి బ్లాక్ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుండగా యువకుడిని నమ్మించి హత్య చేసిన సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో వేముల�