హైదరాబాద్ మాదాపూర్లో (Madhapur) దారుణం చోటుచేసుకున్నది. మాదాపూర్లోని ప్రముఖ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం
దొంగతనం కేసు కాస్త.. మిస్టరీ మరణంగా మారడంతో కేసును చాలెంజింగ్గా తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించాడు. దొంగతనానికి ముందు అసలు ఎంఎంటీఎస్ రైలులో ఏం జరిగిం�
అనుమానమే నిజమైంది. తన బిడ్డ అపహరణకు గురైందని ఫిర్యాదు చేసిన తల్లే.. ఆ చిన్నారిని బలితీసుకున్నది. బాలుడిని తానే బావిలో పడేశానని ఒప్పుకున్న ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లా అప్పనపల్లిలో చోటుచేసుకున్నది.
నవమాసాలు మోసి జన్మనిచ్చి తల్లి కన్నకూతురిపై కర్కశంగా వ్యవహరించి నీటి సంపులో పడేసి హతమార్చిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
వైన్స్లో పని చేసే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అతి కిరాతకంగా చెవులు, గొంతు, ముక్కు కోసి, కాల్చి వేశారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి అత్వెల్లిలో జరిగింది.
Hyderabad | ఓ యువతిని వన్సైడ్ లవ్ చేశాడు... పెళ్లి చేసుకునేందుకు ఆమె తల్లిదండ్రులను బంధువులతో అడిగించాడు.. వారు నిరాకరిం చి.. యువతికి ఆరో యువకుడితో పెండ్లి జరిపించారు. దీనిపై కక్షపెంచుకున్న లవర్..
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. గడిచిన ఆదివారం గట్టుప్పల్ మండలం వెలుమకన్నె గ్రామంలో జరిగిన హత్య కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ�
‘సార్.. మా అన్నయ్య ప్రణయ్ను లక్కీ చంపేశాడు’ కంట్లోంచి వస్తున్న నీటిని తుడుచుకొంటూ చెప్పింది ప్రియ. అప్పుడే తన క్యాబిన్లో లంచ్ చేస్తున్న ఇన్స్పెక్టర్ రుద్ర.. తినడం ఆపేసి అర్థం కానట్టు ఆమె వైపు చూశాడ�
మావోయిస్టులు ఓ గ్రామ ఉప సర్పంచ్ను హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా జగర్గూండ పోలీస్స్టేషన్ ప�
హైదరాబాద్లోని అల్వాల్లో (Alwal) దారుణం చోటుచేసుకున్నది. వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కనకయ్య, రాజమ్మ దంపతులు అల్వాల్లో నివసిస్తున్నారు. కనకయ
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో ఓ మహిళ దారుణ హత్యకు (Murder) గురైంది. మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరుకు చెందిన మోటం సమ్మక్క అనే మహిళ.. భర్త కొన్ని రోజుల క్రిత మరణించాడు.
Mangaluru High Alert: మంగుళూరులో హై అలర్ట్ ప్రకటించారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన సుహాష్ శెట్టి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు. అయిదుగురు వ్యక్తులు కొడవల్లు, కత్తులతో అతన్ని నరికేశారు.