స్క్రాప్ డబ్బుల పంపిణీ విషయంలో తలెత్తిన గొడవ కారణంగా భార్యాభర్తలు కలిసి ఓ వ్యక్తిని కొట్టి చంపారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
BJP Leader Shot Dead | మరో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ బీజేపీ నేతను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించ�
దేశవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో.. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్పాల్ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి చంపారు.
Students Murder School Principal | హెయిర్కట్ చేసుకోమన్న స్కూల్ ప్రిన్సిపాల్పై విద్యార్థులు ఆగ్రహించారు. కత్తితో పొడిచి ఆయనను హత్య చేశారు. కత్తిని అక్కడ విసిరి స్కూల్ నుంచి పారిపోయారు. గురువులపై గౌరవం చూపించే గురు పూర్ణ�
అక్రమ సంబంధానికి (Illegal Affair) అడ్డొస్తున్నడాని తల్లితో కలిసి తండ్రిని చంపేసింది (Murder) కూతురు. అనంతరం చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్లూరి లింగం (45), శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
జనగామ జిల్లా లింగలఘనపురం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను హత్యచేశారు (Murder). లింగాలఘనపురం మండలంలోని ఏనబావి గ్రామ శివారు పిట్టలోనిగూడెంకు చెందిన కాల్య కనకయ్య (30)కు ఇద్దరు భార్యలు �
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. చికెన్ పకోడీ (Chicken Pakodi) వివాదం ఒక వ్యక్తి ప్రణాలు తీసుకున్నది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి చికన్ పకోడీ లేదన్నాడని హోటల్ యజమానిని పీకకోసి చంపేశాడు. శ్రీకాకుళం జి
teen boys Relationship Ends With murder | ఇద్దరు యువకుల మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఉన్నది. ఆ యువకుడికి దూరంగా ఉంచేందుకు మైనర్ బాలుడి కుటుంబం ప్రయత్నించింది. కలత చెందిన యువకుడు కూల్ డ్రింక్లో విషం కలిపి ఆ బాలుడ్ని హత్య చేశాడు.
అనుమానం పెనుభూతమైంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో భర్త భార్యను గొంతు నులిమి హత్య చేసి, ఐదు నెలల చిన్నారికి తల్లిని లేకుండా చేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఘటనా స్థలం నుంచి పాపను వదిలి భ�
తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపా రు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలను వ
Murder | భార్యపై అనుమానం పెంచుకొని తాగుడుకు బానిసై అదే మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.
బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టిన కుమారుడిని మందలించినందుకు తండ్రి మీద కక్ష పెంచుకున్న ఓ కొడుకు కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సొంత�
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (Nellore) జిల్లా దత్తలూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వ్యక్తి.. అత్తమామలు అడ్డురావడంతో వారినీ నరికేశాడు. దుత్తలూరులోని ఎస్టీ కాలనీకి చెందిన ఏలూరి వెంగ�