Murder | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు (Prodduturu town) లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. తల్లి మందలించడంతో ఆగ్రహించిన కుమారుడు ఆమె గొంతు కోసి చంపేశాడు.
ఆర్థిక లావాదేవీల వివాదాల నేపథ్యంలో మేనమామ, మేనత్త కలిసి అభంశుభం తెలియని ఓ చిన్నారిని హత్య చేసిన సంఘటన మాదన్నపేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. అడిషనల్ డీసీపీ కె.శ్రీకాంత్ శనివారం కేసుకు సంబంధించిన వివ�
యువత నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనుకుంటే... దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా సాగుతుండడంపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో అనేక దొంగతనాలు, దారి దో
Crime news | సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకులుగా మారాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవనం సాగించాలని కోరుకుంటారు. కొంతమంది వాళ్లు చెడు పనుల్లో ఉన్నా.. పిల్లలు ఆ దారిలోకి వెళ్లకుండా జాగ్రత్
Murder | తల్లి కళ్లముందే ఓ ఐదేళ్ల బాలుడు దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి, అక్కడ నేలపై ఉన్న పదునైన కత్తి తీసుకుని బాలుడి తలనరికేశాడు. బాలుడిపై దాడి చేస్తుండగా గట్టిగా కేకలు వే
మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలుడిని మృత్యు వు వెంటాడింది. జూలై 31న గుర్తుతెలియని దుండగులు చిన్నారి గొంతు కోయగా, ఈ నెల 24న ఉరి వేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి..
మత్తుకు బానిసలై పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ రోగిని అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న సహచరులే దారుణంగా హత్య చేశారు. చిన్నచిన్న తగాదాలతో ఆగ్రహం పెంచుకుని విచక్షణారహితంగా కొట్టి చంపారు. మియాపూ
Murder | హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో యువకుడి మృతదేహం లభ్యమైంది.
Woman Dies By Suicide | ప్రియుడు హత్యకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బోసి నవ్వులతో ముద్దులొలికే అభం శుభం తెలియని చిన్నారిని అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడై చిదిమేశాడు. మద్యం మత్తులో కన్న తండ్రి 11 నెలల కూతురి కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టి హత్య చేసిన �
నిద్రిస్తున్న భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మోత్కూర్ మండలం అడ్డగూడర్ గ్రామానికి చెందిన బోడ శంకర్తో మంజుల(33)కు 20ఏళ్ల క్రితం వ�