ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను అనుమానంతో భర్త దారుణంగా హత్య చేశాడు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. సంఘటనకు సంబంధించి గాంధీనగర్ సర్కిల్ ఇన్
మద్యం సేవించిన మత్తులో ఇద్దరు అడ్డా కూలీలు గొడప పడి అందులో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇన్స్పెక్టర్ రా
ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురిని తల్లే హత్య చేసిన ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మచ్చబొల్లారం డివిజన్ �
పెళ్లి సమయంలో పసుపు కుంకుమల కింద ఇచ్చిన మూడు గుంటల భూమి విషయంలో అక్క సురభి అంజమ్మ (50) అడ్డు వస్తోందని తమ్ముడు సురభి సైదులు కొడవలితో అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల తుమ
ఆస్తి కోసం రక్త సంబంధీకులను హత్యచేసిన అమానవీయ సంఘటన అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సు
జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాం తంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోసి హత్య చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకోవడంతో బండరాయితో మోది వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం లారీ యార్డు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష�
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుర్హాన్ చెరువు సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగు�
రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య నేపథ్యంలో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అ�
Telangana Crime Rate | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దంలో భౌగోళికంగా, ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించినా, శాంతిభద్రతలను అదుపులో పెట్టినా.. రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ ఒక క్లిష్టమైన సవాలుగా మారిం
Hyderabad Murder Case | హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి యావన్ మర్డర్ కేసులో కీలక కాల్ రికార్డింగ్ బయటపడింది. యావన్ హత్యకు ముందు అతనికి ఫోన్ చేసిన యువతి.. తమ ఫ్యామిలీ చేస్తున్న కుట్ర గురించి తెలిపింది.
తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రకాంత్ రథ్ను బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంపై కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందున్న బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు.