మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకోవడంతో బండరాయితో మోది వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం లారీ యార్డు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష�
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుర్హాన్ చెరువు సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగు�
రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య నేపథ్యంలో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అ�
Telangana Crime Rate | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దంలో భౌగోళికంగా, ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించినా, శాంతిభద్రతలను అదుపులో పెట్టినా.. రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ ఒక క్లిష్టమైన సవాలుగా మారిం
Hyderabad Murder Case | హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి యావన్ మర్డర్ కేసులో కీలక కాల్ రికార్డింగ్ బయటపడింది. యావన్ హత్యకు ముందు అతనికి ఫోన్ చేసిన యువతి.. తమ ఫ్యామిలీ చేస్తున్న కుట్ర గురించి తెలిపింది.
తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రకాంత్ రథ్ను బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంపై కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందున్న బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు.
AP News | వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం జరిగింది. భార్య లావుగా మారడంతో పాటు.. తనను అనుమానిస్తోందని కక్ష పెంచుకున్న భర్త.. పాలకోవాలో విషం పెట్టి హత్య చేశాడు. ఈ కేసు వివరాలను ఏఎస్పీ విబూకృష్ణ మంగళవారం వెల్లడించార�
చింతల్లో సంచలనం సృష్టించిన కనాల శివారెడ్డి హత్య కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో శివారెడ్డి చేస్తున్న వేధింపులు భరించలేక అతడితో సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె కుమారుడు కలిసి ఈ ఘాతాకాని�
నారాయణపేటజిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇండియన్ గ్యాస్ సమీపంలోని ఓ పొలంలో కుళ్లిపోయిన స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది.
మద్యం మత్తులో నిత్యం వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని తల్లీకొడుకులు అతి దారుణంగా చంపేసిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన �
Viral Video | భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్తను చంపేశాడు. బైక్పై వెళ్తుండగా హెల్మె్ట్తో తలపై కొట్టడంతో కిందపడి తీవ్రగాయాలపై అత్త మరణించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఫిట్స్ వచ్చి కిందపడటంతోనే ఈ ప్రమాదం జరిగి�
మద్యం బాటిల్లో మిగిలిన లక్కీ డ్రాప్ కోసం జరిగిన గొడవలో స్నేహితుడిని ఇద్దరు యువకులు చంపేశారు. ఈ విషయం తెలిసిన ఓ యువకుడి తల్లి వెంటనే కొడుకును కాపాడుకోవాలని చూడకుండా పోలీసులకు పట్టించింది. యాదాద్రి భువన�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప�