అదనపు కట్నం కోసం కోడలిని చిత్ర హింసలకు గురిచేసిన అత్తమామలు చివరికి ఆమెను చంపి ఇంటి ముందు పెద్ద గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిందీ ఘటన.
భూ వివాదంలో సొంత తమ్ముళ్ల చేతిలో ఓ అన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగ
మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం దారుణం చోటుచేసుకున్నది. ఇతర స్త్రీలతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ కూ తురు రోకలిదుడ్డుతో కొట్టి హత్య చేసింది. స్థానికులు, పోలీసులు తెలిపి
Love Triangle Murder | ఒక యువకుడి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఐస్క్రీమ్ ఫ్రీజర్లో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ‘ట్రయాంగిల్ లవ్ మర్డర్’గా పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తులను అర�
వాహేతర సంబంధమే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
Nizamabad | వినాయక నగర్, జూన్ 10: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. ముఖం గుర్తుపట్టరాకుండా బండరాయితో కొట్టి దుండగులు చంపేశారు. పాంగ్ర బోర్గం బ్రిడ్జి పక్కన ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో మృతదేహాన్ని
పరిగి (Parigi) మండలం రాపోలు గ్రామంలో రాత్రి తల్లీకొడుకుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో గండు నర్సమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. నర్సమ్మ కుమారుడు రాజేందర్ తీవ్రంగా గాయపడ్డారు.
AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కూడేరు మండల పరిధిలో ఇంటర్ విద్యార్థినిని కిరాతకంగా హత్య చేశారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఆ బాలిక మృతదేహం.. ఆదివారం నాడు ఎన్సీసీ నగర్ మణిపాల్ స్కూల్ వె
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్యకాలనీలో వృద్ధ దంపతులు హత్యకు గురికావడం కలకలం స్పష్టించింది. మసాజ్ పేరిట బురఖా వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు ప్�
బాచుపల్లి మియాపూర్ రహదారిలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృత దేహం కలకలం రేపిన ఘటనలో నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్య కాలనీలో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది. మసాజ్ పేరిట బురఖా వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మతిస్థిమితం సరిగా లేని కొడుకు చేతిలో తండ్రి హతమైన సంఘటన రాయికల్ మండలం మైతపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మైతపూర్ గ్రామానికి చెందిన తోట్లే ఎర్రయ్య (68)కు ఇద్దరు కుమ�
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సూట్కేసులో ఓ మహిళ మృతదేహం లభించింది. కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు �