AP News | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్త
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం దారుణ హత్యకు గురైన ఒంటరి మహిళ స్వాతి కేసు మిస్టరీ వీడింది. తనను రెండో పెండ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని ఒత్తిడి తీసుకురావడంతోపాటు లేకుంటే తనతో గడిపిన న్�
Wife Murder | దంపతులు కృష్ణవేణి, వెంకట బ్రహ్మం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కృష్ణవేణి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త వెంకట్ బ్రహ్మంకు అనుమానం మొదలైంది.
ఒంటరి మహిళ దారుణహత్యకు గురైన దారుణ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్�
AP News | విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో దారుణం జరిగింది. దొంగ పోలీసు ఆట ఆడుదామని చెప్పి అత్తను కుర్చీకి కట్టేసి ఓ కోడలు నిప్పంటించింది. అత్త మరణించిన తర్వాత దీపం అంటుకుని చనిపోయిందని కుటుంబసభ్యులతో పాటు �
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగు చూసింది. వారం రోజుల క్రితం ఇదే గ్రామంలో నాగమణి అనే మహిళను సొంత తమ్ముడు హత్య చేయించిన ఘటన మరువక
ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్తతో ఉంటూనే మరొకరితో వివాహేతర సంబంధం (Extramarital Affair) కొనసాగిస్తున్నది. విషయం కాస్తా భర్తకు తెలిసింది. గ్రహించిన ఆమె అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్తను చంపేయాలని ప్రియుడికి చెప్పిం�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ వద్ద గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మహిళను హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా పడేశారు.
ఖమ్మం జిల్లా (Khammam) చింతకాని మండలంలో దారుణం చోటుచేసుకున్నది. సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు (Samineni Ramarao) హత్యకు గురయ్యారు.
Murder | హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బండ్లగూడ పరిధిలోని గౌస్ నగర్లో ఓ పాన్ షాపు ఓనర్ను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి అతి కిరాతకంగా హత్య చేశారు.
అనంతపురంలో దారుణం జరిగింది. తన భార్య తనకు దూరం కావడానికి పక్కింటి మహిళనే కారణమని ఓ ఆటో డ్రైవర్ భావించాడు. ఆమెపై పగ పెంచుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చ
Murder | పొరుగు దేశం శ్రీలంక (Srilanka) లో పట్టపగలే ఘోరం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి (Politician) ని ఆయన కార్యాలయంలోనే ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.