Mother | మధ్యప్రదేశ్కు చెందిన రాజేంద్ర, మమత దంపతులు గతకొంతకాలంగా బౌరంపేటలోని నిర్మాణంలో ఉన్న సనారెల్లి అపార్ట్మెంట్లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే తనను రోజూ విసిగిస్తున్నాడన్న కోపంలో కొడ
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని ఓ పెండ్లి వేడుకలో హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపేటకు చెందిన సత్తయ్య, రామగిరి మండలం బేగంపేటలోని కొముర�
తనకు విడాకులిచ్చి, పాస్పోర్టును సస్పెండ్ చేయించి, రెండవ వివాహం చేసుకున్న మాజీ భార్యపై కక్షకట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వ�
Indore Woman Murder | ప్రియురాలి హత్యపై నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు. పైగా ఏది జరుగాలో అది జరిగిందని నవ్వుతూ అన్నాడు. హత్య ఎందుకు చేశావని మీడియా అడగ్గా.. తెలుసుకోవడం ద్వారా మీరు ఏమి చేస్తారని ఎదురు పశ్నించాడు.
Man Kills Wife | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్యను భర్త హత్య చేశాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు కుమారులు ఇది చూశారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులకు తండ్రిని పట్టించారు.
teen boy dies by suicide | ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడు మనస్థాపం చెందాడు. ప్రేమికుల దినోత్సవం రోజున రూమ్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రియురాలు, ఆమె స్నేహితుడు కలిసి అతడ్ని హత్య చేసినట్లు యువకుడి కుటుంబ�
కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.
దేశంలో సాధారణ ఎన్నికలకు రెండు రోజుల ముందు బంగ్లాదేశ్లో మరో హిందువును హత్య చేశారు. మైమన్సింగ్ జిల్లా త్రిశల్ ఉప జిల్లాలోని బోగర్ బజార్లో సోమవారం రాత్రి సుషేన్ చంద్రశేఖర్ (62) అనే ఒక బియ్యం వ్యాపారి
చిట్యాల నేషనల్ హైవేపై కత్తిపోటు కలకలం రేపింది. నల్లగొండ నుండి హైదరాబాద్కు వెళ్తున్న కారును ఓ వ్యక్తి నార్కెట్పల్లి వద్ద లిఫ్ట్ అడిగాడు. డ్రైవర్ ఇమ్రాన్ కారు ఆపి అతడిని ఎక్కించుకున్నాడు.
కన్న తండ్రే కాలయముడిగా మారాడు. ఎన్నికల్లో పోటీకి ముగ్గురు సంతానం నిబంధన అడ్డంకిగా మారిందన్న భావనతో దారుణానికి ఒడిగట్టాడు. ఒక బిడ్డను అడ్డు తొలగిస్తే పోటీ చేయవచ్చునని భావించి ఉన్మాదిగా మారాడు. అభం శుభం త