రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో (Hyderabad) హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి రోజూ నగరంలో ఏదో ఒక మూలన హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టోలిచౌకి (Tolichowki) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గణపురం మండలంలో భార్యను చంపిన ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సంధ్య, బాలాజీ రామాచారి భార్యాభర్తలు.
Professor Arrested For Wife's Murder | నాలుగేళ్ల తర్వాత భార్య హత్య కేసులో యూనివర్సిటీ ప్రొఫెసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆయనకు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేశారు. దీని ఆధారంగా ఆ ఫ్రొఫెసరే తన భార
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య జరిగింది. రెండు రోజుల క్రితం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులతో దారుణ�
నగరం ఉలిక్కిపడింది. సోమవారం గంటల వ్యవధిలో సిటీలో వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలు నగర వాసులను భయాందోళనకు గురిచేసింది. జవహర్నగర్లో రియల్టర్ను దుండగులు కాపు కాసి..కత్తులతో పొడిచి.. త
Hyderabad | హైదరాబాద్లో దారుణం జరిగింది. ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ బస్తీలోని ఓ ఇంట్లోకి చొరబడి పవత్రి అనే17 ఏళ్ల అమ్మాయిని ఓ యువకుడు పొడిచి చంపాడు.
ఆలూర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ హత్య సంఘటన స్థానికులను దిగ్భాంతికి గురిచేసింది. గ్రామానికి చెందిన గొల్ల పెద్ద గంగారంను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన గ్రామంలో ఉద్�
Insurance |బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్యచేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచోసుకున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్లో సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.
ఫరూఖ్నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ కులన్మోద హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశ