పోక్సో కేసు పెట్టారనే కోపంతో శనివారం ఉదయం ఆరుగురిని హత్య చేయడంతో మృతుల బంధువులు, ప్రజలు ఆందోళనకు దిగారు. షాబాద్ మండల కేంద్రంలోని ముంబై-బెంగళూరు లింకు జాతీ య రహదారిపై ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటలకు వరకు ధర�
Rangareddy | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికను నిందితుడు రాజ్కుమార్ బలవంతంగా ఇంటి నుంచి కారులో తీసుకెళ్త
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్కుమార్న�
Rangareddy | రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి కీలక విషయాలను వెల్లడించారు.
Pocso Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షతో ఓ వ్యక్తి అరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో మైనర్ బాలిక కుటుంబసభ్యులతో పాట
క్షణికావేశంలో ఓ భార్య భర్తను రోకలిబండతో తలపై మోది హత్య చేసిన సంఘటన కోరుట్లలో జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట బుడగ జంగం కాలం చెందిన ఇప్ప కాశీరాం (35) కు అదే
Telangana techie : భార్యను చంపి, గుర్తు తెలియన వారు చేసిన హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన తెలంగాణ యువకుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలో ఉన్న తన ప్రేయసి కోసం ఆ యువకుడు తన భార్యను చంపినట్లు తేలింద
West Bengal : పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన జరిగింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. బాలిక మృతదేహం ఒక సంచిలో లభ్యమైంది. ఈ ఘటన బెంగాల్, దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఆదివారం వేకువఝామున జరిగింది. పోలీసులు, స్థాన�
New Delhi : దేశరాజధాని ఢిల్లీ పరిధిలో ఒక నవ వధువు అనుమానాస్పదంగా మరణించింది. పెళ్లై మూడు నెలలు కూడా కాకముందే ఆ యువతి బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి కిందపడి మరణించింది. ఈ ఘటన ఢిల్లీలోని లోధి కాలని, ఎన్ఎండీసీ రెసిడె�
Live-in woman turned to be a man | సహజీవనం చేస్తున్నది మహిళ కాదు పురుషుడని తెలిసి ఒక యువకుడు షాక్ అయ్యాడు. స్వలింగ సంపర్కాన్ని కోరుకునే అతడితో సంబంధాన్ని ముగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఉద్యోగం మారిన చోట్లకు ఆ వ్యక్తి వె�
Hyderabad | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య జరిగింది. సంతోష్ నగర్లో దేవరాజ్ అనే వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ విచక్షణారహితంగా కొట్టి చంపేశారు.
Kataram | తన బిడ్డ చావుకు కారణమై అల్లుడిపై(Son-in-law) ప్రతీకారం తీర్చుకోవాలని అత్త(Mother-in-law) పగతో రగలిపోయింది. అల్లుడిని అంతమొందించేకు సమయం కోసం ఎదురు చూసింది.
అంబేద్కర్నగర్కు చెందిన ఇనగంటి నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం టూ టౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించి