హైదరాబాద్లోని అల్వాల్లో (Alwal) దారుణం చోటుచేసుకున్నది. వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కనకయ్య, రాజమ్మ దంపతులు అల్వాల్లో నివసిస్తున్నారు. కనకయ
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో ఓ మహిళ దారుణ హత్యకు (Murder) గురైంది. మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరుకు చెందిన మోటం సమ్మక్క అనే మహిళ.. భర్త కొన్ని రోజుల క్రిత మరణించాడు.
Mangaluru High Alert: మంగుళూరులో హై అలర్ట్ ప్రకటించారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన సుహాష్ శెట్టి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు. అయిదుగురు వ్యక్తులు కొడవల్లు, కత్తులతో అతన్ని నరికేశారు.
కేపీహెచ్బీ కాలనీలో దారుణం చోటుచేసుకున్నది. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసింది ఓ మహిళ. ఆపై నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చి పెట్టి.. ఎవరికి అనుమా నం రాకుండా ఊరికి వెళ్లిం�
భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసి, ముక్కలుగా నరికి సిమెంట్ డ్రమ్ములో దాచిన ఘటనను మరువకముందే యూపీలోని మీరట్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను గొంతు నులిమి చంపి పాముకాటుతో అతడు చ�
snakebite death turns out as murder | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహం వద్ద పామును ఉంచింది. అది కాటు వేయడంతో అతడు మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది.
Murder | ఓ వృద్ధుడు కోడలిని గొడ్డలితో నరికి చంపి తాను చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని షాజహాన్పూర్ జిల్లా (Shajahanpur district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకొని దుబాయికి వెళ్లిన తెలంగాణవాసులు హత్యకు గురయ్యారు. ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వెళ్లినవారు పాకిస్థానీయుల దురాగతానికి బలయ్యారు.
Achampet | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి శివారులో దారుణం జరిగింది. హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో ఓ వ్యక్తిని నరికి చంపేశారు. రామగిరి ప్రాంతంలోని గీతాంజలి కాంప్లెక్స�
Murder | తల్లి చేతులో కొడుకు హత్య జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేష్ నరేష్ (33) భార్యతో విడాకులు కావడంతో తన తల్లిదండ్రులు రాజయ్య, లక్ష్మీ వద్దనే �
నగరం నడిరోడ్డుపై కొందరు దుండగులు ఓ మహిళను కత్తితో పొడిచారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం..