భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసి, ముక్కలుగా నరికి సిమెంట్ డ్రమ్ములో దాచిన ఘటనను మరువకముందే యూపీలోని మీరట్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను గొంతు నులిమి చంపి పాముకాటుతో అతడు చ�
snakebite death turns out as murder | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహం వద్ద పామును ఉంచింది. అది కాటు వేయడంతో అతడు మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది.
Murder | ఓ వృద్ధుడు కోడలిని గొడ్డలితో నరికి చంపి తాను చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని షాజహాన్పూర్ జిల్లా (Shajahanpur district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకొని దుబాయికి వెళ్లిన తెలంగాణవాసులు హత్యకు గురయ్యారు. ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వెళ్లినవారు పాకిస్థానీయుల దురాగతానికి బలయ్యారు.
Achampet | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి శివారులో దారుణం జరిగింది. హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో ఓ వ్యక్తిని నరికి చంపేశారు. రామగిరి ప్రాంతంలోని గీతాంజలి కాంప్లెక్స�
Murder | తల్లి చేతులో కొడుకు హత్య జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేష్ నరేష్ (33) భార్యతో విడాకులు కావడంతో తన తల్లిదండ్రులు రాజయ్య, లక్ష్మీ వద్దనే �
నగరం నడిరోడ్డుపై కొందరు దుండగులు ఓ మహిళను కత్తితో పొడిచారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం..
హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేటలో దారుణం చోటుచేసుకున్నది. కుటుంబ తగాదాలతో అక్కను చంపాడో తమ్ముడు. పాత మలక్పేటకు చెందిన లక్ష్మిని ఆమె సోదరుడు మదన్ బాబు కత్తితో దాడిచేసి చంపేశాడు.
తండ్రి పింఛన్ డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడ్డ తమ్ముడు, అక్కను హతమార్చి అన్నను తీవ్రంగా గాయపరిచిన ఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మలక్ పేట డివిజన్ వెంకటరమణ అపార్ట్ మెంట్లో గురు
Murder | కేంద్ర మంత్రి (Union Minister) జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manzhi) మనుమరాలు 32 ఏళ్ల సుష్మా దేవి (Sushma Devi) బుధవారం దారుణ హత్యకు గురైంది. ఆమెను తన భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. బీహార్లోని గయా జిల్లా టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టే
యాప్రాల్లో దారు ణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడంటూ తప్పుడు ప్రచారం చేశాడన్న నెపంతో ఓ యువకుడిని తోటి స్నేహితు లు దారుణంగా చితకబాదగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు.
Hyderabad | పీర్జాదిగూడ ఏప్రిల్ 8: హైదరాబాద్ బోడుప్పల్లో విషాదం నెలకొంది. ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్లో ఉండగా డంబెల్స్తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుం�