కరీంనగర్లోని పోచమ్మవాడలో నివాసం ఉంటున్న బాలసాని రాము (41) అనే కర్రీ పాయింట్ నిర్వాహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వన్ టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని లక్ష్మీనగర్కు చెంది
సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మండలం రిమ్మనగూడలో మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్ పంపువద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్కు చెందిన సాదక్ తన భార్య ఆస్రాత
Journalist shot dead | బైక్పై వెళ్తున్న జర్నలిస్ట్ను దుండగులు వాహనంతో ఢీకొట్టారు. ఆ తర్వాత అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కడతేర్చాలని కుట్రపన్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లి, తండ్రి, సోదరుడు అనే తేడా లేకుండా అందరినీ హతమార్చితే ఆస్తి తన సొంతం అవుతుందని భావించి నెల రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆన్�
Hyderabad | హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని.. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్మార్టం నివేదికలో బయటప�
వరంగల్ నగరం భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ సుమంత్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. గురువారం మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఏసీపీ నందిరాం వివరాలు వెల్లడించారు. వరంగల్కు �
నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా వెన్నెంపల్లి గ్రామానికి
Hyderabad | మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలో దారుణం జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు.
డేండ్ల కిందట జరిగిన హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ సెషన్ కోర్టు 18మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని అజీంపేట గ్రామంలో దసరా రోజున ఎస్సీ సామాజిక వర్గాన�