ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కడతేర్చాలని కుట్రపన్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లి, తండ్రి, సోదరుడు అనే తేడా లేకుండా అందరినీ హతమార్చితే ఆస్తి తన సొంతం అవుతుందని భావించి నెల రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆన్�
Hyderabad | హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని.. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్మార్టం నివేదికలో బయటప�
వరంగల్ నగరం భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ సుమంత్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. గురువారం మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఏసీపీ నందిరాం వివరాలు వెల్లడించారు. వరంగల్కు �
నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా వెన్నెంపల్లి గ్రామానికి
Hyderabad | మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలో దారుణం జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు.
డేండ్ల కిందట జరిగిన హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ సెషన్ కోర్టు 18మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని అజీంపేట గ్రామంలో దసరా రోజున ఎస్సీ సామాజిక వర్గాన�
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో కాల్చివేసిన మృతదేహం ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. పిట్లం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పోషయ్యను సమీప బంధువు హత్య చేసి
Hyderabad | హైదరాబాద్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ బస్ డిపో ముందు పట్టపగలే అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి కేసును పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్సై మన్మథరావు భార్య ప్�