తాగి నోటికొచ్చినట్టల్లా తిడుతున్న సహచరుడిని నలుగురు కలిసి చంపేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును బాలానగర్ పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Suryapeta | ఆర్నేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో మూసీ కెనాల్ కట్టపై చోటు చేసుకుంది.
పాన్ మసాలా వ్యాపారిని నగరంలో కిడ్నాప్చేసి, ఖమ్మం జిల్లాలో హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని కార్ఖానా పోలీసులు అరెస్టు చే యగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివ�
వివాహేతర బంధం ఓ మహిళ ప్రాణం తీసింది. వివాహం చేసుకోవాలని తనతో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిని ఆమె నిలదీయడంతో అత డు ఆగ్రహానికి గురై దారుణంగా చంపిన ఘటన షాద్నగర్ పట్టణంలో వెలుగుచూసింది.
Hyderabad | హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా వెంకట మాధవిని భర్త గురుమూర్తే హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో మిస్
హైదరాబాద్లోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకున్నది. అనుమానంతో ఓ నిండు చూలాలని (Pregnant Woman) కూడా చూడకుండా భార్య కడుపుపై కూర్చుని హింసించాడో భర్త. దీంతో గర్భంలో నుంచి బయటకు వచ్చిన శిశువు మృత్యువాత పడింది.
నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో హత్యకు గురైన బాలుడు రిషి కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఆదివారం నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా వివరాలను వెల్లడించారు. అడ్డిగ రాజమణి, ఆమె కుమారుడు రిషిలు కూలీ పని చే
Murder | నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. మృతురాలి రెండో ప్రియుడే వారిని మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పెండ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేసినందుకు సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేసి శవాన్ని రిఫ్రిజిరేటర్లో దాచిన దారుణం మధ్యప్రదేశ్లోని దేవస్లో వెలుగు చూసింది. ఎనిమిది నెలలుగా ఫ్రిజ్లో దాచి ఉంచడ�
Man Found Alive After Murder | హత్య జరిగిన 17 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి సజీవంగా కనిపించాడు. అయితే అతడ్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు జైలుకెళ్లారు. అతడు బతికే ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు, జైలుకు వెళ్లిన బాధితులు ష
ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్లో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున్నగర్లో సంవత్
woman plots student’s murder | కాలేజీలో చదువుతున్న విద్యార్థికి సోషల్ మీడియాలో ఒక మహిళ పరిచయమైంది. అతడ్ని కలిసిన ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడి హత్యకు ప్లాన్ చేసింది.