Murder | కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త (Husband) క్షణాకావేశంలో భార్య (Wife) ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్స్టేషన్ (Amtali police station) పరధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మేడ్చల్ పట్టణంలో (Medchal) ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మెదక్ జిల్లా చిన్నశకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన నునావత్ రమేశ్ మేడ్చల్ పట్టణంలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్రావు హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. జనార్దన్రావు (86)ను ఆయన మనువడు కిలారు కీర్తితేజ(29) హైదరాబాద్ సోమాజ
Hyderabad | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా చంపడంతో పాటు ఆధారాలు లేకుండా మాయం చేయడం మొత్తం ఆమె భర్త గురుమూర
Hyderabad | ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : ఉప ముఖ్యమంత్రి నివాసంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ అధికార, పోలీసు యంత్రాంగం నిత్యం సందర్శించే ప్రజాభవన్కు కూతవేటు దూరంలో ఓ వృద్ధుడి దారుణ హత్య జరిగింది. ఎనిమిది పదుల�
Murder | పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా అర్నపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సే నక్సలైట్ల చే�
స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం.. మరో స్నేహితుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెం�
నారాయణపేటలో జరిగిన ఓ హత్య కేసును స్థానిక పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. పట్టణంలోని పోలీ స్ స్టేషన్లో డీఎస్పీ లింగయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల�
Gang rape and murder | తనతో సంబంధం ఉన్న మరదలు అడ్డు తొలగించుకునేందుకు బావ కుట్రపన్నాడు. ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశాడు. కిల్లర్స్కు డబ్బులు ఇచ్చేందుకు రూ.40,000 లోన్గా తీసుకున్నాడు.
తాగి నోటికొచ్చినట్టల్లా తిడుతున్న సహచరుడిని నలుగురు కలిసి చంపేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును బాలానగర్ పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Suryapeta | ఆర్నేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో మూసీ కెనాల్ కట్టపై చోటు చేసుకుంది.
పాన్ మసాలా వ్యాపారిని నగరంలో కిడ్నాప్చేసి, ఖమ్మం జిల్లాలో హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని కార్ఖానా పోలీసులు అరెస్టు చే యగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివ�
వివాహేతర బంధం ఓ మహిళ ప్రాణం తీసింది. వివాహం చేసుకోవాలని తనతో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిని ఆమె నిలదీయడంతో అత డు ఆగ్రహానికి గురై దారుణంగా చంపిన ఘటన షాద్నగర్ పట్టణంలో వెలుగుచూసింది.
Hyderabad | హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా వెంకట మాధవిని భర్త గురుమూర్తే హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో మిస్