తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఓ వ్యాపారి దారు ణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అర్ధవీడు �
ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్ గ్రామంలో జరిగిన కులోన్మాద హత్య సంచలనం రేపింది. సోమవారం ఉదయం హత్య జరిగిన విషయం తెలియడంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. సొంత అక్కను తమ్ముడు చంపిన విషయం తెలియడంతో రాయపో�
కానిస్టేబుల్ నాగమణి (Constable Nagamani) హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పరువు హత్య అనుకున్నప్పటికీ కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నది. హయత్నగర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్త�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ (Constable) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైక్పై వస్తుండగా.. దుండగులు ఆమెను కారుతో ఢీకొట్టారు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంప�
ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆ ప్రాంతంలో వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఓ లేఖ వదిలివెళ్లారు.
Telangana | రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించింది. మాడుగుల మండలం నాగిల్లలో పలకరించేందుకు వచ్చిన బావమరిదిని బావ హత్య చేశాడు. దీంతో కోపోద్రోక్తులైన బంధువులు నిందితుడిని కొట్టి చంపారు.
Murder | మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో దారుణం జరిగింది. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Crime news | రోజురోజుకు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవాళ్లనే హత్యలు చేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఆస్తి కోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్త�
Vehicle Burnt | ఒక వాహనం మంటల్లో కాలిపోయింది. (Vehicle Burnt) అందులో ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని హత్య చేసి వాహనంలో ఉంచి నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుక�
మహారాష్ట్ర నాగ్పూర్ నగరంలో ‘దృశ్యం’ సినిమా తరహాలో ఓ హత్య జరిగింది. నగరానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేసి, సినిమాలో చూపించినట్టు మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్యాంగ్ పనితీరు చర్చకు వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో 7