మానసిక పరిస్థితి సరిగ్గా లేని తల్లిని కోపంలో చంపేసిన 21 ఏండ్ల కుమారుడు ‘సారీ అమ్మ నిన్ను చంపేశా’ అంటూ తల్లి శవంతో ఇన్స్టాలో ఫొటో పెట్టిన ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో చోటుచేసుకుంది.
కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర భయానకమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల తనతో పాటు దేశం ఆగ్రహంగా ఉందన్నారు. ఇప్పటివరకు జరిగింది చాలని, మహిళలపై జరిగే నేరాలప
మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి తల్లి గొంతు కోసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరులో ఆదివారం వెలుగుచూసింది. పో లీసులు కథనం ప్రకారం..
హైదరాబాద్లో (Hyderabad) మరో హత్య చోటుచేసుకున్నది. ప్రమ విషయంలో ఇంజినీరింగ్ విద్యార్థిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ (Balapur) పరిధిలో జరిగింది.
Union Minister : కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్
కోల్కతా ప్రభుత్వ వైద్య విద్యాసంస్థ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆవరణలో అత్యాచారం, ఆపై హత్య జరగడం అత్యంత శోచనీయం. కామాంధుల కర్కశత్వానికి ఓ యువ వైద్యురాలు బలైంది. చట్టాలు పదునెక్కినా దారితప్ప�
Murder | మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత విష్ణు గౌలి (58) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ముంబైలోని ఖందేశ్వర్ కాలనీలో ఈ ఘ�
Murder | రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగిలో ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రాజు అనే వ్యక్తిని అతి కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు.
స్టేషన్ సమీపంలోనే ఒక పెద్ద బంగ్లాలో యజమాని హత్య జరిగినట్టు తెలిసింది. ‘401.. బయల్దేరు’ అని మెరుపువేగంతో కదిలాడు రుద్ర. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రుద్రతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.
యూపీలోని బరేలీ జిల్లా గ్రామీణ ప్రాంతంలో గత 14 నెలల్లో తొమ్మిది మంది మహిళలు ఒకే తరహాలో హత్యకు గురి కావడం పోలీసులకు సవాల్గా మారింది. 25 కి.మీ పరిధిలో ఈ హత్యలు జరగడం గ్రామస్థుల్ని ఆందోళనకు గురి చేస్తున్నది.
తనకు కిడ్నీ మార్పించలేదని ఓ భర్త క్షణికావేశానికి లోనయ్యాడు. భార్యను హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతినగర్కు చెందిన దూస రాజేశం(62), లక�
క్షణికావేశంలో రూమ్మెటైన ఉపాధ్యాయుడిని హాస్టల్లో హత్య చేశాడు. మద్యం మత్తులో స్నేహితుడితో కలిసి ఆలస్యంగా హాస్టల్కు వచ్చిన నిందితుడిని ప్రశ్నించడమే ఆ ఉపాధ్యాయుడి ప్రాణం మీదికి వచ్చింది.
AP News | ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే ఓ భర్త కిరాతకంగా హత్య చేశాడు. వేరే యువకుడితో తన భార్య సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.