Murder | ఆంధ్రప్రదేశ్లో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అక్కడ జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాజకీయ కక్షలతో పట్ట పగలు, నడిరోడ్లపై అందరూ చూస్తుండగానే పరస్పరం హత్యలకు పాల్పడుతుండటంతో జన�
Muchumarri | నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న ఓ వ్యక్తి మిడుతూరు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద�
Telangana | అల్లారుముద్దుగా పెంచుకున్న పాపానికి అమ్మమ్మనే హతమార్చాడు ఓ మనుమడు. జల్సాలకు డబ్బు లు ఇవ్వలేదన్న కోపంతో మట్టుబెట్టాడు. ఈ ఘటన ఖమ్మంలో మంగళవారం వెలుగుచూసింది.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిం�
AP News | నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బాలికను చంపిన తర్వాత కాల్వలో పడేశామని మైనర్ బాలురు చెప్పడంతో స
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సంచలనం సృష్టించిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి కోసం మొదటి భార్య కొడుకే హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మూడో భార్యకు ఆస్తి మొత�
Newborn Twins Murdered | అప్పుడే పుట్టిన నవజాత కవల బాలికలు అనుమానాస్పదంగా మరణించారు. పసి పాపల గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తొలుత ఆ శిశువుల తండ్రిని అరెస్ట్ చేశారు. అయితే కన్న బిడ్డలను తల
AP News | ఏపీలోని అనకాపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామ శివారులోని గడ్డి తోటలో గ్రామస్తులకు ఓ మృతదేహం కనిపిం�
Telangana | వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.
యజమాని రక్షణ చూసుకోవాల్సిన సంరక్షకుడే హత్య చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ ఫాంహౌజ్లో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్నది. షాద్నగర్ పోలీసులు, మృతు�
AP News | ఏపీలోని అనకాపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మురంగా గాలింపు చర్యలు చేపట్టారు. 20కి పైగా బృందాలతో బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, రద్దీగా ఉ
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ బాలికను అదే గ్రామంలో జులాయిగా తిరిగే సురేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్