Crime news | రోజురోజుకు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవాళ్లనే హత్యలు చేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఆస్తి కోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్త�
Vehicle Burnt | ఒక వాహనం మంటల్లో కాలిపోయింది. (Vehicle Burnt) అందులో ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని హత్య చేసి వాహనంలో ఉంచి నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుక�
మహారాష్ట్ర నాగ్పూర్ నగరంలో ‘దృశ్యం’ సినిమా తరహాలో ఓ హత్య జరిగింది. నగరానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేసి, సినిమాలో చూపించినట్టు మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యతో లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్యాంగ్ పనితీరు చర్చకు వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో 7
ఆస్తి కోసం ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులతో కలిసి అన్నను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం రాజపల్లికి చెందిన నోముల ఎల్లమ్మ, చంద్రయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
హాస్పిటళ్లలో తమ భద్రతకు భరోసా నివ్వాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. మరో డాక్టర్ హత్యకు గురయ్యాడు. వైద్యం కోసం ఇద్దరు యువకులు డాక్టర్ను (Doctor Murder) తుపాకీతో కాల్చి చంపిన ఘటన దేశ రాజ
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ తన ఇంట్లో నిద్రి
రుద్ర రోజూలాగే పోలీసు స్టేషన్కు వచ్చాడు. పాతకేసుల ఫైల్స్ పరిశీలిస్తున్నాడు. అక్కడే ఉన్న న్యూస్పేపర్పై తన పేరు తాటికాయంత అక్షరాల్లో కనిపించగానే ఆసక్తిగా దాన్ని అందుకున్నాడు. రుద్ర గ్రూప్ ఆఫ్ కాలే
Woman Murders Daughter | కుమార్తె అత్యాచారానికి గురి కావడం వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని తల్లి భావించింది. తన ఇద్దరు కుమారులతో కలిసి కుమార్తెను హత్య చేసింది. బెయిల్పై విడుదలైన అత్యాచార నిందితుడు ఆమెను కాల్చి �
బెంగళూరులోని వయలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను దారుణంగా హతమార్చారు. ఏసీపీ సతీశ్ కుమార్ కథనం ప్రకారం... మహాలక్ష్మీ(29) అనే మహిళను తన ఇంట్లోనే హతమార్చి, 32 ముక్కలుగా కోసి ఫ్రిడ్జిలో దాచిపెట్టారు.
సుగంధ్ తండ్రి ఎలా చనిపోయాడో కనిపెట్టిన ఇన్స్పెక్టర్ రుద్రకు.. సుగంధ్ను ఎవరు చంపారన్న విషయం అర్థంకాలేదు. ఇంతలో కానిస్టేబుల్తో కలిసి గౌతమ్ స్టేషన్కు చేరుకొన్నాడు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్లో దారుణం చోటుచేసుకున్నది. ఓ నర్సింగ్ విద్యార్థిని (Nursing Student) అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమెపై హత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని బంధువులు ఆరో�