హైదరాబాద్లోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకున్నది. అనుమానంతో ఓ నిండు చూలాలని (Pregnant Woman) కూడా చూడకుండా భార్య కడుపుపై కూర్చుని హింసించాడో భర్త. దీంతో గర్భంలో నుంచి బయటకు వచ్చిన శిశువు మృత్యువాత పడింది.
నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో హత్యకు గురైన బాలుడు రిషి కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఆదివారం నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా వివరాలను వెల్లడించారు. అడ్డిగ రాజమణి, ఆమె కుమారుడు రిషిలు కూలీ పని చే
Murder | నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. మృతురాలి రెండో ప్రియుడే వారిని మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పెండ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేసినందుకు సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేసి శవాన్ని రిఫ్రిజిరేటర్లో దాచిన దారుణం మధ్యప్రదేశ్లోని దేవస్లో వెలుగు చూసింది. ఎనిమిది నెలలుగా ఫ్రిజ్లో దాచి ఉంచడ�
Man Found Alive After Murder | హత్య జరిగిన 17 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి సజీవంగా కనిపించాడు. అయితే అతడ్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు జైలుకెళ్లారు. అతడు బతికే ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు, జైలుకు వెళ్లిన బాధితులు ష
ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్లో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున్నగర్లో సంవత్
woman plots student’s murder | కాలేజీలో చదువుతున్న విద్యార్థికి సోషల్ మీడియాలో ఒక మహిళ పరిచయమైంది. అతడ్ని కలిసిన ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడి హత్యకు ప్లాన్ చేసింది.
సుపారీ తీసుకొని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వచ్చిన ఉత్తర ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐ ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన మెరుగు లక
బోరబండ బస్ టెర్మినల్ సమీపంలోని ఓ మద్యం దుకాణానికి ఎదురుగా శనివారం ఉదయం ఫుట్పాత్ మెట్లపై ఓ వ్యక్తి మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు. స్థానికుల సమాచారం మేరకు సనత్నగర్ పోలీసులు అక్కడికి చేరుక
హైదరాబాద్ (Hyderabad) బేగంబజార్లో దారుణం చోటుచేసుకున్నది. భార్య, కుమారుడిని చంపిన భర్త.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన సిరాజ్ అలీ.. తన కుటుంబంతో కలిసి బేగంబజార్లో ఉంటున�
UnitedHealthcare CEO: యునైటెడ్ హెల్త్కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ మర్డర్ కేసులో 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతన్ని లుగి మాంగియోన్గా గుర్తించారు. అతనిపై అయిదు నేరాభియోగాలు నమోదు చేశారు.