చోరీ చేసిన బైక్ విషయంలో జరిగిన గొడవ ఒకరి హత్యకు (Murder) దారితీసింది. దొంగతనంగా ఎత్తుకొచ్చిన బైక్ను అమ్మి తనకు వాటా ఇవ్వాలని ఒత్తిడిచేస్తున్న బావను బామ్మార్ది చంపేసిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక ఆధారాలతో పార్లమెంటులో పోరాడి, దళితజాతి అభివృద్ధి ప్రదాతగా మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్రాం నిలిచాడని, మానకొండూర్ ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్రాం జయంత్యుత్సవ కమిటీ చైర
Wife with lover, Husband Jailed | భార్య హత్య కేసులో ఆమె భర్త జైలుకెళ్లాడు. అయితే ఆ మహిళ తన ప్రియుడితో కలిసి కనిపించింది. ఇది తెలిసి ఆమె భర్తతోపాటు పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ Bibinagar) మండంలో దారుణం చోటుచేసుకున్నది. బీబీనగర్ మండలంలోని కొత్త తండాలో శ్రీను అనే వ్యక్తి భార్యపై కోపంతో తల్లిని కొట్టి చంపాడు. కొత్తతండాకు చెందిన శ్రీను తన భార్యతో కలిస
మీరాలం చెరువు వద్ద ఓ బాలుడిని గుర్తు తెలియ ని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం..
రోజుకో హత్య లేక ఎక్కడో ఒకచోట మహిళలకు వేధింపులు.. ఇవి చాలవన్నట్లు కిడ్నాప్లు.. అడపాదడపా దోపిడీలు, దొంగతనాలు.. ఈజీగా మారిన గన్ఫైరింగ్.. ఒకటేమిటి.. అన్ని నేరాలకు కేరాఫ్గా గ్రేట్ హైదరాబాద్ మారిపోయింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్లో ఏడేండ్ల బాలుడి హత్య (Murder) కలకలం రేపుతున్నది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ సిటీలో బాలుడి తలపై రాళ్లతో కొట్టి చంపేసిన దుండగులు.. మృత
EX MLA Bhupal reddy | కాంగ్రెస్ నాయకులు ఎవరినో ఉసిగొలిపి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త హరిసింగ్ని దారుణంగా హత్య చేయించారని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ధ్వజమెత్తారు. హరిసింగ్ పార్టీపై అభిమానంతో బీఆర్ఎస్ జిందా
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన బాన్సువాడ మండలం నాగారంలో చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ అశోక్ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. నాగారం గ్రామానికి చెందిన అమృతం కాశమణితో స
Hyderabad | పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని అత్యంత దారుణంగా చంపేసిన పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు పడింది. ఇరువైపులా వాదనలు విన్న రంగారెడ్డి కోర్టు ఈ మేరకు బుధవారం నాడు తీర్పును వెలువరించింది.
Meerut Murder | ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త సౌరభ్ రాజ్పుత్ను దారుణంగా హత్య చేసిన తర్వాత భార్య ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్ శుక్లా కొన్ని �
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో ఓ లాయర్ దారణహత్యకు (Murder) గురయ్యాడు. సోమవారం ఉదయం అంబేద్కర్వాడలో న్యాయవాది ఇజ్రాయెల్ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు.
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధి శివగంగ కాలనీలో పాత నేరస్తుడైన ఓ వ్యక్తి అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నలుగురు నింది�