Meerut Murder | ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త సౌరభ్ రాజ్పుత్ను దారుణంగా హత్య చేసిన తర్వాత భార్య ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్ శుక్లా కొన్ని �
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో ఓ లాయర్ దారణహత్యకు (Murder) గురయ్యాడు. సోమవారం ఉదయం అంబేద్కర్వాడలో న్యాయవాది ఇజ్రాయెల్ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు.
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధి శివగంగ కాలనీలో పాత నేరస్తుడైన ఓ వ్యక్తి అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నలుగురు నింది�
woman returns alive | హత్యకు గురైన మహిళ ఏడాదిన్నర తర్వాత సజీవంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెను చూసి తండ్రి, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే ఆ మహిళ హత్య కేసులో అరెస్టైన నలుగురు వ్య�
Love Triangle And A Murder | పాత ప్రియుడ్ని వదిలించుకునేందుకు ప్రియురాలు ప్రయత్నించింది. హోలీ రోజు రాత్రి అతడ్ని పిలిచింది. కొత్త ప్రియుడితో హత్య చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితులను అరెస్ట్ చేశారు. ట�
గుర్తుతెలియని వ్యక్తులు వైన్ షాపులో చోరీకి పాల్పడి, అడ్డువచ్చిన యువకుడిని హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి కథనం ప్రకారం.. షాబాద్లోని దుర్గా వైన్స్ ష�
Shabad | గుర్తు తెలియని వ్యక్తులు వైన్ షాపులో చోరికి పాల్పడి, అందులో పడుకున్న వ్యక్తి అడ్డురావడంతో హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు తుది తీర్పు సందర్భంగా సోమవారం అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కేసు విచారణలో ఉన్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం బయట ఒక విధమైన గంభీరమైన వ�
కరీంనగర్లోని పోచమ్మవాడలో నివాసం ఉంటున్న బాలసాని రాము (41) అనే కర్రీ పాయింట్ నిర్వాహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వన్ టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని లక్ష్మీనగర్కు చెంది
సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మండలం రిమ్మనగూడలో మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్ పంపువద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్కు చెందిన సాదక్ తన భార్య ఆస్రాత
Journalist shot dead | బైక్పై వెళ్తున్న జర్నలిస్ట్ను దుండగులు వాహనంతో ఢీకొట్టారు. ఆ తర్వాత అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.