చుంచుపల్లి మండలం గాంధీకాలనీలో నివాసం ఉంటున్న కొమ్మరబోయిన శ్రీనివాస్ గత నెల 30న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు.
బల్కంపేట శ్మశానవాటికలో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.300 కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్మశానవాటిక సమీపంలో ఉన్న సీసీ కెమెరాల సాయంతో ఈ కేసు మిస్టరీని ఛేదించారు.
కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న బస్సు ఎక్కాడు. మెల్లగా ఆమె కూర్చొన్న కండక్టర్ సీటు వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో భార్యను పలుమార్లు పొడిచి హత్య చేశాడు.
ఆరుగురి సజీవ దహనం కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో దొరికిన సమాచారం, పోలీసు బృందాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నామని రామగుండంం సీపీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�
Hyderabad | ముషీరాబాద్లో దారుణం జరిగింది. ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి
బంధువుల ఆస్తిని కాజేయాలనే దురాశ.. తన వృత్తికి పోటీ లేకుం డా చేసుకోవాలనే దుర్బుద్ధితో ముగ్గురి హత్యకు ఓ ఆర్ఎంపీ వేసిన మాస్టర్ ప్లాన్ను కోరుట్ల పోలీసులు భగ్నం చేశారు. సుపారీ గ్యాంగ్తోపాటు ఆర్ఎంపీ వైద
Veena kapoor | ప్రముఖ హిందీ సీరియల్ నటి వీణాకపూర్ ( 74 ) దారుణ హత్యకు గురైంది. ఆస్తి కోసం కన్న కొడుకే ఆమెను బేస్బాల్ బ్యాట్తో విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఇంట్లో పనిచేసే వ్యక్తి సాయంతో డెడ్ బాడీని దగ్గరలో �
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి మండలం కేంద్రం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన మేదరి అంజయ్య (65), మేదరి యాదగిరి (42) తండ్రీకొడుకులు.