బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
హైదరాబాద్లోని బాలాపూర్ (Balapur) యువకుని కిడ్నాప్, హత్య కలకలం సృష్టిస్తున్నది. బాలాపూర్లోని ఉస్మాన్నగర్కు చెందిన ఫైజల్ (Faizal) ఈ నెల 12న రాత్రి 9 గంటలకు బటకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి కనిపించకుండా పోయాడు.
Triangle Love story | వాళ్లిద్దరు మంచి స్నేహితులు..బతికినంత కాలం మన దోస్తాన్ కొనసాగాలని అనుకొన్నారు. కానీ ఒకే యువతిని ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆమె తనకు దూరమవుతుందేమోనన్న కోపంతో ప్రాణ స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హతమార
Nurse murders husband| భర్త యువరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తన అత్తమామలకు గాయత్రి తెలిపింది. ఆ సమయంలో తాను నిద్రపోయినట్లు చెప్పింది. అయితే తన కుమారుడి మరణంపై యువరాజ్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. కోడలు గాయత్రి చెప్�
జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమ�
ఒక కాలేజీ లెక్చరర్ బిచ్చగాడిలా మారాడు. రోడ్డుపై వెళ్తున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్తో ఆమెపై దాడి చేశాడు. తప్పించుకున్న ఆమె ఆ బిచ్చగాడిని తన భర్తగా గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చ
రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట్ గ్రామంలో వృద్ధురాలి హత్య కేసులో మృతురాలి కొడుకు, కోడలిని రిమాండ్కు పంపుతున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్సాయి (25) 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆబర్న్ యూనివర్సిటీలో చదువుతూ ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ ఉ
murder | నగర పరిధిలోని బోయినపల్లిలో స్థిరాస్తి వ్యాపారి మహమ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారి బార్కస్కు చెందిన ఫైజుద్దీన్ అనే వ్యక్తి హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.
బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా న్యాయమూర్తి టీ జయలక్ష్మి సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.
ఓ దంపతుల మధ్య తలెత్తిన కలహాలు మొత్తం కుటుంబాన్నే బలి తీసుకున్నాయి. భార్య, నాలుగేండ్ల బిడ్డతోపాటు కన్నతల్లికి విషమిచ్చిన కుటుంబ యజమాని తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఒకే కుటుంబానికి చెందిన నలుగుర