ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�
Hyderabad | ముషీరాబాద్లో దారుణం జరిగింది. ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి
బంధువుల ఆస్తిని కాజేయాలనే దురాశ.. తన వృత్తికి పోటీ లేకుం డా చేసుకోవాలనే దుర్బుద్ధితో ముగ్గురి హత్యకు ఓ ఆర్ఎంపీ వేసిన మాస్టర్ ప్లాన్ను కోరుట్ల పోలీసులు భగ్నం చేశారు. సుపారీ గ్యాంగ్తోపాటు ఆర్ఎంపీ వైద
Veena kapoor | ప్రముఖ హిందీ సీరియల్ నటి వీణాకపూర్ ( 74 ) దారుణ హత్యకు గురైంది. ఆస్తి కోసం కన్న కొడుకే ఆమెను బేస్బాల్ బ్యాట్తో విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఇంట్లో పనిచేసే వ్యక్తి సాయంతో డెడ్ బాడీని దగ్గరలో �
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి మండలం కేంద్రం శ్రీరాంనగర్ కాలనీకి చెందిన మేదరి అంజయ్య (65), మేదరి యాదగిరి (42) తండ్రీకొడుకులు.
మండంలోని అంక్సాపూర్ లో ప్రియుడు, తండ్రితో కలిసి భర్తను హత్య చేయించి వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన సంఘటన వెలుగు చూసింది. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు మంగళవారం వేల్పూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన వ�
చిన్న వివాదంతో మనస్తాపం చెందిన బావబామ్మర్దులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్కర్నూరల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకున్నది.
మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో వృద్ధురాలు భీమనపల్లి అనంతమ్మ(72)ను హతమార్చి బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.
హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో సోమవారం భువనగిరి కోర్టు జీవిత ఖైదు శిక్షతోపాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూ�
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే జరిగిన మరో హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాండవ్ నగర్ ప్రాంతంలో గత మేలో ఓ మహిళ తన భర్తను చంపి, శవాన్ని పది ముక్కలుగా నరికి తూర్పు ఢిల్లీలోని అనేక చోట్ల
Old city | పాతబస్తీలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి అన్నను బండరాయితో కొట్టి చంపేశాడు. చాంద్రాయణగుట్ట ఇందిరానగర్ బస్తీకి చెందిన గుమ్మడి ఆంజనేయులు,
FRO Srinivasa rao | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.