హైదరాబాద్లో ఇటీవల సంచలనం సృష్టించిన నవీన్ను హత్య తరహాలోనే మరో దారుణంగా జరిగింది. తన ప్రియురాలు తనకు దక్కదనే అనుమానంతో నవీన్ను హరిహరకృష్ణ చంపిన కేసు తరహాలోనే మరొకటి వెలుగుచూసింది. తన ప్రియురాలిని ప్�
నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది.
Naveen Murder Case | తాను ప్రేమించే అమ్మాయి తనకు దక్కకుండా పోతుందనే అనుమానంతోనే స్నేహితుడిని పక్కా ప్రణాళికతో కిరాతకంగా హతమార్చిన ఇంజినీరింగ్ విద్యార్థి హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ�
Triangle Love Story | ఒక అమ్మాయికి ఇద్దరు స్నేహితులు దగ్గర కావడం, తనకు ఆ అమ్మాయి ఎక్కడ దక్కకుండా పోతుందోననే అక్కసుతో దారుణానికి ఒడిగట్టిన హరిహర రెండు నెలల నుంచే నవీన్ను హత మార్చేందుకు ఫ్లాన్లో ఉన్నట్లు వెల్లడయ్యి�
కశ్మీరీ పండిట్ల భయం మళ్లీ నిజమైంది. తమకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం, ఎల్జీ పట్టించుకోకపోవటంతో మరో పండిట్ ప్రాణం పోయింది. ఏటీఎం గార్డుగా పనిచేస్తున�
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
హైదరాబాద్లోని బాలాపూర్ (Balapur) యువకుని కిడ్నాప్, హత్య కలకలం సృష్టిస్తున్నది. బాలాపూర్లోని ఉస్మాన్నగర్కు చెందిన ఫైజల్ (Faizal) ఈ నెల 12న రాత్రి 9 గంటలకు బటకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి కనిపించకుండా పోయాడు.
Triangle Love story | వాళ్లిద్దరు మంచి స్నేహితులు..బతికినంత కాలం మన దోస్తాన్ కొనసాగాలని అనుకొన్నారు. కానీ ఒకే యువతిని ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆమె తనకు దూరమవుతుందేమోనన్న కోపంతో ప్రాణ స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హతమార
Nurse murders husband| భర్త యువరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తన అత్తమామలకు గాయత్రి తెలిపింది. ఆ సమయంలో తాను నిద్రపోయినట్లు చెప్పింది. అయితే తన కుమారుడి మరణంపై యువరాజ్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. కోడలు గాయత్రి చెప్�
జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమ�
ఒక కాలేజీ లెక్చరర్ బిచ్చగాడిలా మారాడు. రోడ్డుపై వెళ్తున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్తో ఆమెపై దాడి చేశాడు. తప్పించుకున్న ఆమె ఆ బిచ్చగాడిని తన భర్తగా గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చ
రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిలోని గండిమాసానిపేట్ గ్రామంలో వృద్ధురాలి హత్య కేసులో మృతురాలి కొడుకు, కోడలిని రిమాండ్కు పంపుతున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.