ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో పెండ్లి చేయలేదనే నెపంతో తండ్రిని కుమారుడు హత్య చేశాడు.
ఇంటి ముందు నీళ్లు చల్లొందన్నందుకు పొరుగింటి వ్యక్తి ఒక దళితుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.
యాచకుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై హరీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట మసీదు వెనుక వైపు శివరాజ్, అతడి కొడుకు అనిల్, �
భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో సొంత తమ్ముడిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని బసవతారకనగర్ బస్తీలో నివాసముంటున్న షబ
హైదరాబాద్లోని ఫిలింనగర్లో (Film nagar) దారుణం చోటుచేసుకున్నది. ఫిలింనగర్లోని బసవతారకనగర్లో తన భార్యను వేధిస్తున్నాడనే అనుమానంతో సొంత తమ్ముడిని అన్న నరికి (Murder) చంపాడు.
Tollywood | సిటీబ్యూరో : వృద్ధాప్యంలోని సినీ నిర్మాతను హత్యచేసి, అతడి ఆస్తిని కాజేసే కుట్రను గోపాలపురం పోలీసులు వెలుగులోకి తెచ్చారు. గోపాలపురం పోలీసుల వివరాల ప్రకారం.. పద్మారావునగర్కు చెందిన జి.అంజిరెడ్డి(71) ని
Tragedy | యూకేలో తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. లీడ్స్ వెస్ట్ యా
మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫొటోలు ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్గ
Telangana | ప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట్లో చోటుచేసుకుంది.
రౌడీ షీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ రూపేశ్ తెలిపారు. మంగళవారం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించ�
భూ వివాదాలే హత్య కు దారి తీశాయి. జవహర్నగర్లో ఈ నెల 9న కారుతో ఢీకొట్టి, కత్తితో అతి దారుణంగా మెడ కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఏడు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.
పెరుగు విషయంలో హోటల్ సిబ్బందితో జరిగిన పెనుగులాట.. ఘర్షణకు దారి తీసింది. హోటల్ సిబ్బంది దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ దుర్గారావు కథనం ప్రక�
గచ్చిబౌలి పరిధిలో మహిళపై లైంగికదాడి, ఆ తర్వాత హత్య.. కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హంతకుడితో పాటు విషయాన్ని దాచిపెట్టిన మరో ఇద్దరిని కూడా గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించా�