Murder | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తెగ నరికిన భార్య తల ఒక చేతిలో, కత్తి మరో చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చా�
Double murder | మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో తల్లీకొడుకును ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ప్రధాన సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది.
శివసేన (యూబీటీ) నేత కుమారుడిని ఒక వ్యక్తి కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఎంహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని దహిసార్ ప్రాంతంలో శివసేన (యూబీటీ) మాజీ కౌన్సిలర్ వినోద్ ఘో�
ప్రేమ పేరిట ఓ యువకుడు యువతిని ఐదేండ్లుగా వేధిస్తు న్నాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఉద్దేశంతో.. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ గురువారం చోటుచేసుకున్నది.
Triangle Love | ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏకంగా ఓ యువతి 500 కిలోమీటర్లు ప్రయాణించి, ఫైవ్ స్టార్ హోటల్లో తన రెండో ప్రియుడిని మొదటి ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ దారుణ ఘట�
Murder | ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ గొడవ అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. చిన్నారి తండ్రి తనను పదేపదే అవమానిస్తున్నాడని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కోపంతో చిన్నారి తలన
కన్నతల్లిని కొడుకు గొంతుకోసి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బండమీదితండాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అమ్మపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండమీదితండాకు చెం�
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోల
Rangareddy | మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తోన్న ఓ తండ్రిని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువును ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. మైలార్దేవ్పల్లి బాబుల్ రెడ్డి నగర్లో చోటు�
కేవలం రూ.500 కోసం ఓ వృద్ధుడు వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కోబల్తండా గ్రామ శివారు మూడుగుడిసెల లైన్తండాకు చెం�
Murder | జిమ్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 104లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ నేత, మాజీ సైనికుడు మల్లేశ్ హత్యపై న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీని�