Crime News | ఓ టెక్నాలజీ కంపెనీలోకి చొరబడిన మాజీ ఉద్యోగి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోలను దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూర్లో కలకలం రేపింది.
బెళగావి జిల్లాలో జైన్ సన్యాసి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్ హత్యోదంతం కలకలం రేపుతోంది. జైన్ సన్యాసి హత్యకు రాజకీయ రంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, కర్నాటక
సినిమాలు చూసి ప్రేరణ పొందిన నయన మండవి అనే మహిళ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే హత్య చేసింది. సూరత్లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంద్రవెల్లి మండలంలోని ధ నోర గ్రామంలో ఇటీవల బావిలో ఓ మహిళ మృత దేహం దొరికింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న సదరు మహిళపై ముగ్గురు కర్కశకులు లైంగిక దాడి చేసి హ�
Dalit woman | దళిత యువతి (Dalit woman)ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక ఇంటికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పడేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులుగా తేలింది. దీంతో
ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదమే ఓ స్నేహితుడి హత్యకు దారి తీసిందని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపారు. గతవారం బహదూర్ఫుర పోలీస్స్టేషన్ పరిధిలోని దానమ్మజోపిడి ప్రాంతంలో జరిగిన హత్�
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రామకృష్ణయ్యను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.
ఈ నెల 1 వ తేదీన తిర్యాణి మండలం ఉల్లిపిట్ట గ్రామంలో బాలుడి హత్య కేసు నిందితులను అరెస్టు చేసినట్లు రెబ్బెన సీఐ అల్లం నరేందర్ తెలిపారు. రెబ్బెన మండలకేంద్రంలోని సీఐ కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించార
బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడిం
గుజరాత్లోని కుల దురహంకారుల దాడిలో మరో దళితుడు హత్యకు గురయ్యాడు. హోటల్లో మీల్స్ ప్యాకెట్ విషయంలో చోటుచేసుకున్న చిన్న వాగ్వాదం ఓ దళితుడి ప్రాణాలు తీసింది. ఆటోరిక్షా కార్మికుడు వెంకట్ను కులం పేరుతో �
ఆలయానికి వచ్చిన భక్తురాలితో వివాహేతర సంబంధం పెట్టుకొని, పెండ్లి ప్రస్తావన తేగానే హతమార్చాడో పూజారి. తనకేపాపం తెలియ దన్నట్టు హతురాలి తల్లితో కలిసి తన మేన కోడలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి త�
Hyderabad | హైదరాబాద్ సరూర్నగర్లో ఓ మర్డర్ కేసు సంచలనంగా మారింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెను మ్యాన్హోల్లో పడేశాడు.