భూ వివాదాలే హత్య కు దారి తీశాయి. జవహర్నగర్లో ఈ నెల 9న కారుతో ఢీకొట్టి, కత్తితో అతి దారుణంగా మెడ కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఏడు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.
పెరుగు విషయంలో హోటల్ సిబ్బందితో జరిగిన పెనుగులాట.. ఘర్షణకు దారి తీసింది. హోటల్ సిబ్బంది దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ దుర్గారావు కథనం ప్రక�
గచ్చిబౌలి పరిధిలో మహిళపై లైంగికదాడి, ఆ తర్వాత హత్య.. కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హంతకుడితో పాటు విషయాన్ని దాచిపెట్టిన మరో ఇద్దరిని కూడా గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించా�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ జూలకంటి పులిందర్రెడ్డి హత్య కేసులో దోషులు ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Punjab: బయటకు వెళ్లి ఓ రోజు తర్వాత ఇంటికి వచ్చిన తన కూతురి ప్రవర్తనపై నమ్మకం పోయింది. దీంతో ఆమె తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను చంపి.. ఆమె శరీరాన్ని బైక్కు కట్టేసి లాక్కెళ్లాడు. రైల్వే పట�
శంషాబాద్లో (Shamshabad) దారుణం చోటుచేసుకున్నది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన (Murder) దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
భర్తే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను కడతేర్చాడు. పెళ్లయిన ఆరేళ్లలో... భర్త వేధింపులు తాళలేక.. పలుమార్లు అదనంగా కట్నం తెచ్చినప్పటికీ... ఆ దాహం తీరని భర్త గణేశ్ చివరకు భార్య చిగురు సౌందర్య అలియాస్ స�
Murder | వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకే రూంలో ఉంటారు. ఒక అమ్మాయిని ఆ ఇద్దరూ ప్రేమించారు. అయితే వీరిలో ఒకరు తన స్నేహితుడి ప్రేమలో పడి తననూ నిర్లక్ష్యం చేస్తున్నదని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంతమొందిస్తేనే తనకు �
Hyderabad | దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్పేట పరిధిలోని సర్వోదయ కాలనీలో నివాసముంటున్న కృ�
ఆంధ్రప్రదేశ్లో ఓ టమాట రైతును గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి హత్య చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు రాజారెడ్డి నాలుగు ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు.