బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడిం
గుజరాత్లోని కుల దురహంకారుల దాడిలో మరో దళితుడు హత్యకు గురయ్యాడు. హోటల్లో మీల్స్ ప్యాకెట్ విషయంలో చోటుచేసుకున్న చిన్న వాగ్వాదం ఓ దళితుడి ప్రాణాలు తీసింది. ఆటోరిక్షా కార్మికుడు వెంకట్ను కులం పేరుతో �
ఆలయానికి వచ్చిన భక్తురాలితో వివాహేతర సంబంధం పెట్టుకొని, పెండ్లి ప్రస్తావన తేగానే హతమార్చాడో పూజారి. తనకేపాపం తెలియ దన్నట్టు హతురాలి తల్లితో కలిసి తన మేన కోడలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి త�
Hyderabad | హైదరాబాద్ సరూర్నగర్లో ఓ మర్డర్ కేసు సంచలనంగా మారింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెను మ్యాన్హోల్లో పడేశాడు.
యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. పట్టపగలు ఒక బాలుడు 14 ఏండ్ల బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను సుత్తితో కొట్టి చంపి, ఫ్యానుకు వేలాడదీశాడు. గురువారం ఇందిరా నగర్లో జరిగిన ఈ ఘటనప�
మూడేండ్లుగా సహ జీవనం చేస్తున్న సహచరిని దారుణంగా చంపి ముక్కలుగా కోసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించాడో ముంబై వ్యక్తి. బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం �
Murder | ‘ధనమేరా అన్నింటికి మూలం’ అని ఓ సినిమాలో సినీ కవి వర్ణించినట్లు డబ్బుల విషయంలో రక్తం పంచుకుని పుట్టిన సోదరులు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, హత్యలు జరుగుతున్నాయి.
వాళ్లిద్దరు మూడేండ్లుగా సహజీనం చేస్తున్నారు. ఇద్దరూ నడివయస్కులే. ఏమైందో ఏమో కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంకేముంది.. ఓ రోజు ఆమెను చంపేశాడు (Murder). ట్రీ కట్టర్తో (Tree cutter) ఆమె శరీరాన్ని ముక్కలుముక్�
ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయాంజాల్ మున�
నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. వన్టౌన్, 5వ టౌన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు మారణాయుధాలతో తిరుగుతూ ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ తగాదాల్లో తలదూర�
ఓ కూతురు కన్నతల్లినే హతమార్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉమ్మెడ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నాగం నర్సు(52)కు ఇద్దరు కూతుళ్లు. భర్త మరణించాడు.
వివాహేతర సంబంధం కొనసాగిం చడమే కాకుండా మైనర్ను వేధిస్తుండడంతో కూతురిని కా పాడుకునేందుకు కొందరి సాయంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హత్య చేసిందని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు.
కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 7న జరిగిన ఈదులకంటి వెంకటేశ్ గౌడ్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని,