మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫొటోలు ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్గ
Telangana | ప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట్లో చోటుచేసుకుంది.
రౌడీ షీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ రూపేశ్ తెలిపారు. మంగళవారం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించ�
భూ వివాదాలే హత్య కు దారి తీశాయి. జవహర్నగర్లో ఈ నెల 9న కారుతో ఢీకొట్టి, కత్తితో అతి దారుణంగా మెడ కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఏడు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.
పెరుగు విషయంలో హోటల్ సిబ్బందితో జరిగిన పెనుగులాట.. ఘర్షణకు దారి తీసింది. హోటల్ సిబ్బంది దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ దుర్గారావు కథనం ప్రక�
గచ్చిబౌలి పరిధిలో మహిళపై లైంగికదాడి, ఆ తర్వాత హత్య.. కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హంతకుడితో పాటు విషయాన్ని దాచిపెట్టిన మరో ఇద్దరిని కూడా గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించా�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ జూలకంటి పులిందర్రెడ్డి హత్య కేసులో దోషులు ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Punjab: బయటకు వెళ్లి ఓ రోజు తర్వాత ఇంటికి వచ్చిన తన కూతురి ప్రవర్తనపై నమ్మకం పోయింది. దీంతో ఆమె తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను చంపి.. ఆమె శరీరాన్ని బైక్కు కట్టేసి లాక్కెళ్లాడు. రైల్వే పట�
శంషాబాద్లో (Shamshabad) దారుణం చోటుచేసుకున్నది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన (Murder) దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.