తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తితో పాటు అతడి భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేవలం రూ.350 కోసం 16 ఏండ్ల యువకుడు మరో టీనేజర్ను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడ, కంటిపై నిం�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపై డ్యాన్స్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) దారుణం చోటుచేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు (Murder) గురయ్యారు.
వివాహేతర సంబంధం పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టింది. భర్త స్నేహితుడితో ఆమె గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం సాగించింది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను దూరం పెట్టాడు. ప్రియుడి వద్దకు వెళ్లితే.. కాదు పొమ్�
Hyderabad | కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడి మర్మాంగాలపై కారం చల్లి, కర్రలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది.
భార్య గొంతు కోసి.. తాను ఆత్మహత్యాయత్నానికి యత్నించిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సౌత్ ఈస్ట్జోన్ డీసీపీ రోహిత్రాజ్ కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం నాగులధోని తాండకు చెందిన కత�
Contractor Murder | వివాహేతర సంబంధం నేపథ్యంలో కాంట్రాక్టర్ను హత్య చేశారు. (Contractor Murder) దర్యాప్తు చేసిన పోలీసులు ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 57 ఏళ్ల కాంట్రాక్టర్ శశి శర్మకు 2021లో పొరుగింటికి చెందిన భ�
బీహార్ (Bihar) అధికార కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుని మృతదేహం లభించింది. అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.