స్నేహితుడినే పొడిచి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. భా ర్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కత్తితో పొడిచి చంపాడు. ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన మేరకు వివర�
Instagram Love Triangle | ఇన్స్టాగ్రామ్లో ట్రయాంగిల్ లవ్ నడిచింది. (Instagram Love Triangle) ఒకే అమ్మాయితో ఇద్దరు యువకులు ప్రేమాయణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో అసూయ వల్ల ఒక యువకుడు తన అనుచరులతో కలిసి మరో యువకుడ్ని హత్య చేశాడు.
Land Dispute | ఏపీలోని నెల్లూరు(Nellore District) జిల్లాలో దారుణం జరిగింది. భూ తగాదాలతో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.
Atrocious | ఏపీలోని ఏలూరు (Eluru) జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై, అడ్డువచ్చిన మరో నలుగురిపై కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు.
ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన మాక్లూర్కు చెందిన నిందితుడు ప్రశాంత్ ఇంటిని ముట్టడించేందుకు గ్రామస్తులు మంగళవారం యత్నించారు. సర్పంచ్ అశోక్రావును సైతం గ్రామస్తులు ఘెరావ్ చేశారు.
ఇంటి ముందు కూర్చున్న ఓ వ్యాపారిపై గుంపుగా వచ్చిన ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడిచేసి కిరాతంగా హతమార్చింది. హత్యకు గల కారణాలపై భిన్నవాదనలు విన్పిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కలకలం రేపుతున్నది. జల్సాలకు అలవాటు పడిన ఓ సైకో తన స్నేహితుడుసహా ఆరుగురిని హత్య చేశాడు.
Murder | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొ
Crime News | కర్నూలు జిల్లా ఉడ్లాండ్ లాడ్జిలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. లాడ్జి (Lodge) నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
బీహార్లో పట్టపగలు కోర్టు ప్రాంగణంలో హత్య జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడైన అభిషేక్ కుమార్ అలియాస్ చోటే సర్కార్ను పాట్నాలోని ఓ కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు తీసుకొచ్చారు.
Man Murders Mother | రూ.5,000 ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆమె గొంతునొక్కి కొడుకు హత్య చేశాడు. (Man Murders Mother) ఆ తర్వాత ట్రావెల్ బ్యాగ్లో మృతదేహాన్ని ఉంచి నదిలో పడేసేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన స్థానికులు పోలీసులను అ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యంత కిరాతకంగా ఓ మహిళను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు, ఆమె మొహాన్ని సిగరెట్లత�