నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్కుమార్ తన కార్యాలయంలో సౌత్ రూరల్ సీఐ వి.వెంకటనారాయణ, రూరల్ ఎస్సై �
పాతకక్షలను దృష్టిలోపెట్టుకొని ఓ వ్యక్తి కారుతో పెండ్లిబృందాన్ని ఢీకొట్టడంతో ఓ యువతి మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి చోటుచేస�
ప్రేమపేరుతో యువతి వెంటపడుతున్న ఓ యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా.. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటకు చెందిన మహేశ్గౌడ్
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించ గా అడ్డుకోబోయిన తల్లిపై గొడ్డలి వేటుపడ టంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘట న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్
స్నేహితుడినే పొడిచి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. భా ర్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కత్తితో పొడిచి చంపాడు. ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన మేరకు వివర�
Instagram Love Triangle | ఇన్స్టాగ్రామ్లో ట్రయాంగిల్ లవ్ నడిచింది. (Instagram Love Triangle) ఒకే అమ్మాయితో ఇద్దరు యువకులు ప్రేమాయణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో అసూయ వల్ల ఒక యువకుడు తన అనుచరులతో కలిసి మరో యువకుడ్ని హత్య చేశాడు.
Land Dispute | ఏపీలోని నెల్లూరు(Nellore District) జిల్లాలో దారుణం జరిగింది. భూ తగాదాలతో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.
Atrocious | ఏపీలోని ఏలూరు (Eluru) జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై, అడ్డువచ్చిన మరో నలుగురిపై కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు.
ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన మాక్లూర్కు చెందిన నిందితుడు ప్రశాంత్ ఇంటిని ముట్టడించేందుకు గ్రామస్తులు మంగళవారం యత్నించారు. సర్పంచ్ అశోక్రావును సైతం గ్రామస్తులు ఘెరావ్ చేశారు.
ఇంటి ముందు కూర్చున్న ఓ వ్యాపారిపై గుంపుగా వచ్చిన ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడిచేసి కిరాతంగా హతమార్చింది. హత్యకు గల కారణాలపై భిన్నవాదనలు విన్పిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కలకలం రేపుతున్నది. జల్సాలకు అలవాటు పడిన ఓ సైకో తన స్నేహితుడుసహా ఆరుగురిని హత్య చేశాడు.
Murder | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొ