ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్లో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున్నగర్లో సంవత్
woman plots student’s murder | కాలేజీలో చదువుతున్న విద్యార్థికి సోషల్ మీడియాలో ఒక మహిళ పరిచయమైంది. అతడ్ని కలిసిన ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడి హత్యకు ప్లాన్ చేసింది.
సుపారీ తీసుకొని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వచ్చిన ఉత్తర ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐ ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన మెరుగు లక
బోరబండ బస్ టెర్మినల్ సమీపంలోని ఓ మద్యం దుకాణానికి ఎదురుగా శనివారం ఉదయం ఫుట్పాత్ మెట్లపై ఓ వ్యక్తి మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు. స్థానికుల సమాచారం మేరకు సనత్నగర్ పోలీసులు అక్కడికి చేరుక
హైదరాబాద్ (Hyderabad) బేగంబజార్లో దారుణం చోటుచేసుకున్నది. భార్య, కుమారుడిని చంపిన భర్త.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన సిరాజ్ అలీ.. తన కుటుంబంతో కలిసి బేగంబజార్లో ఉంటున�
UnitedHealthcare CEO: యునైటెడ్ హెల్త్కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ మర్డర్ కేసులో 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతన్ని లుగి మాంగియోన్గా గుర్తించారు. అతనిపై అయిదు నేరాభియోగాలు నమోదు చేశారు.
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఓ వ్యాపారి దారు ణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అర్ధవీడు �
ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్ గ్రామంలో జరిగిన కులోన్మాద హత్య సంచలనం రేపింది. సోమవారం ఉదయం హత్య జరిగిన విషయం తెలియడంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. సొంత అక్కను తమ్ముడు చంపిన విషయం తెలియడంతో రాయపో�
కానిస్టేబుల్ నాగమణి (Constable Nagamani) హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పరువు హత్య అనుకున్నప్పటికీ కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నది. హయత్నగర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్త�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ (Constable) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైక్పై వస్తుండగా.. దుండగులు ఆమెను కారుతో ఢీకొట్టారు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంప�