ఖమ్మం జిల్లాలోని (Khammam) తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
Murder | ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్ పనిచేస్తోంది.
Murder | మధ్యప్రదేశ్లో ఇసుక మాఫియా అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం వారి అలవాటుగా మారింది. తాజాగా షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడ�
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ బాలుడు కత్తితో పొడిచి నానమ్మను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం..
UK | యూకేలో నలుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు 122 ఏండ్ల జైలుశిక్ష పడింది. ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే డ్రైవర్ను ప్లాన్ ప్రకారం ఫాలో చేసి దారుణంగా కొట్టి చంపినందుకుగానూ స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ తీర�
హైదరాబాద్లోని (Hyderabad ) బాచుపల్లిలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ.. ప్రగతినగర్లో తన తల్లితో కిలిసి ఉంటున్నాడు.
Crime news | కంపెనీ యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం ఓ హోటల్లో పనిచేస్తున్న యువకుడిని.. అంతకుముందు పనిచేసిన కంపెనీ యజమాని దారుణంగా పొడిచి చంపాడు. దేశ రాజధా�
డ్రగ్స్కు బానిసైన ఓ యువకుడు కన్నతండ్రిని అత్యం త దారుణంగా హతమార్చాడు. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆపై తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ఠాణా పరిధిలో గురువారం చోటుచే�
Murder | జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని వెల్గటూర్ మండలం మారేడుపల్లి గ్రామంలో తాజా మాజీ ఉప సర్పంచ్ వ్యాళ్ళ పున్నంరెడ్డి మంగళవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఈ సందర్భంగా ఇనుప రాడ్డు తీసుకు
Telangana | ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామన్నపేటలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు డబ్బుల కోసం కన్న తల్లినే కిరాతకంగా హత్య చేశారు. శనివారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Murder | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా కొట్టిచంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్�