అనుమానం పెనుభూతమైంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో భర్త భార్యను గొంతు నులిమి హత్య చేసి, ఐదు నెలల చిన్నారికి తల్లిని లేకుండా చేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఘటనా స్థలం నుంచి పాపను వదిలి భ�
తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపా రు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలను వ
Murder | భార్యపై అనుమానం పెంచుకొని తాగుడుకు బానిసై అదే మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.
బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టిన కుమారుడిని మందలించినందుకు తండ్రి మీద కక్ష పెంచుకున్న ఓ కొడుకు కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సొంత�
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (Nellore) జిల్లా దత్తలూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వ్యక్తి.. అత్తమామలు అడ్డురావడంతో వారినీ నరికేశాడు. దుత్తలూరులోని ఎస్టీ కాలనీకి చెందిన ఏలూరి వెంగ�
మూకుమ్మడిగా దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి బుధవారం తీర్పునిచ్చారు.
తన ప్రేమ విషయం తెలిసి మందలించడంతో ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని కన్నతల్లినే కడతేర్చిందో కూతురు. పదో తరగతి చదివే వయస్సులోనే ఇన్స్టాలో పరిచయమైన వాడితో ప్రేమలో పడి తల్లి అని కూడా చూడకుండా పక్కా పథకం ప్రక�
అదనపు కట్నం కోసం కోడలిని చిత్ర హింసలకు గురిచేసిన అత్తమామలు చివరికి ఆమెను చంపి ఇంటి ముందు పెద్ద గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిందీ ఘటన.
భూ వివాదంలో సొంత తమ్ముళ్ల చేతిలో ఓ అన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగ
మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం దారుణం చోటుచేసుకున్నది. ఇతర స్త్రీలతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ కూ తురు రోకలిదుడ్డుతో కొట్టి హత్య చేసింది. స్థానికులు, పోలీసులు తెలిపి