ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కొట్టి, కుర్చీలో బంధించి.. ఇంట్లో నుంచి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (61) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోల
Rangareddy | మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తోన్న ఓ తండ్రిని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువును ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. మైలార్దేవ్పల్లి బాబుల్ రెడ్డి నగర్లో చోటు�
కేవలం రూ.500 కోసం ఓ వృద్ధుడు వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కోబల్తండా గ్రామ శివారు మూడుగుడిసెల లైన్తండాకు చెం�
Murder | జిమ్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 104లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ నేత, మాజీ సైనికుడు మల్లేశ్ హత్యపై న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీని�
Crime | పాత కక్షలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని దారుణంగా కత్తులతో పొడించి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలోని మీనా బజార్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చ
గోవాలో కన్న తల్లే నాలుగేండ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో హత్యకు గల కారణాలపై పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేకపోతున్నారు. అయితే తన కుమారుడికి దగ్గుమందు అధిక మోతాదులో పట్టించి, తర్వాత ఊపిరాడకుండా చేసి హత�
బాకారంలో సమీపంలో సోమవారం దారుణ హత్యకు గురైన యువతి కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు అధికారులు మంగళవారం కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్కుమార్ తన కార్యాలయంలో సౌత్ రూరల్ సీఐ వి.వెంకటనారాయణ, రూరల్ ఎస్సై �
పాతకక్షలను దృష్టిలోపెట్టుకొని ఓ వ్యక్తి కారుతో పెండ్లిబృందాన్ని ఢీకొట్టడంతో ఓ యువతి మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి చోటుచేస�
ప్రేమపేరుతో యువతి వెంటపడుతున్న ఓ యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా.. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటకు చెందిన మహేశ్గౌడ్
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించ గా అడ్డుకోబోయిన తల్లిపై గొడ్డలి వేటుపడ టంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘట న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్