Crime News | కర్నూలు జిల్లా ఉడ్లాండ్ లాడ్జిలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. లాడ్జి (Lodge) నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
బీహార్లో పట్టపగలు కోర్టు ప్రాంగణంలో హత్య జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడైన అభిషేక్ కుమార్ అలియాస్ చోటే సర్కార్ను పాట్నాలోని ఓ కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు తీసుకొచ్చారు.
Man Murders Mother | రూ.5,000 ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆమె గొంతునొక్కి కొడుకు హత్య చేశాడు. (Man Murders Mother) ఆ తర్వాత ట్రావెల్ బ్యాగ్లో మృతదేహాన్ని ఉంచి నదిలో పడేసేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన స్థానికులు పోలీసులను అ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యంత కిరాతకంగా ఓ మహిళను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు, ఆమె మొహాన్ని సిగరెట్లత�
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తితో పాటు అతడి భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేవలం రూ.350 కోసం 16 ఏండ్ల యువకుడు మరో టీనేజర్ను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడ, కంటిపై నిం�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపై డ్యాన్స్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) దారుణం చోటుచేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు (Murder) గురయ్యారు.
వివాహేతర సంబంధం పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టింది. భర్త స్నేహితుడితో ఆమె గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం సాగించింది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను దూరం పెట్టాడు. ప్రియుడి వద్దకు వెళ్లితే.. కాదు పొమ్�