భర్తే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను కడతేర్చాడు. పెళ్లయిన ఆరేళ్లలో... భర్త వేధింపులు తాళలేక.. పలుమార్లు అదనంగా కట్నం తెచ్చినప్పటికీ... ఆ దాహం తీరని భర్త గణేశ్ చివరకు భార్య చిగురు సౌందర్య అలియాస్ స�
Murder | వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకే రూంలో ఉంటారు. ఒక అమ్మాయిని ఆ ఇద్దరూ ప్రేమించారు. అయితే వీరిలో ఒకరు తన స్నేహితుడి ప్రేమలో పడి తననూ నిర్లక్ష్యం చేస్తున్నదని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంతమొందిస్తేనే తనకు �
Hyderabad | దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్పేట పరిధిలోని సర్వోదయ కాలనీలో నివాసముంటున్న కృ�
ఆంధ్రప్రదేశ్లో ఓ టమాట రైతును గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి హత్య చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు రాజారెడ్డి నాలుగు ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు.
Crime News | ఓ టెక్నాలజీ కంపెనీలోకి చొరబడిన మాజీ ఉద్యోగి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోలను దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూర్లో కలకలం రేపింది.
బెళగావి జిల్లాలో జైన్ సన్యాసి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్ హత్యోదంతం కలకలం రేపుతోంది. జైన్ సన్యాసి హత్యకు రాజకీయ రంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, కర్నాటక
సినిమాలు చూసి ప్రేరణ పొందిన నయన మండవి అనే మహిళ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే హత్య చేసింది. సూరత్లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంద్రవెల్లి మండలంలోని ధ నోర గ్రామంలో ఇటీవల బావిలో ఓ మహిళ మృత దేహం దొరికింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న సదరు మహిళపై ముగ్గురు కర్కశకులు లైంగిక దాడి చేసి హ�
Dalit woman | దళిత యువతి (Dalit woman)ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక ఇంటికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పడేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులుగా తేలింది. దీంతో
ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదమే ఓ స్నేహితుడి హత్యకు దారి తీసిందని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపారు. గతవారం బహదూర్ఫుర పోలీస్స్టేషన్ పరిధిలోని దానమ్మజోపిడి ప్రాంతంలో జరిగిన హత్�
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రామకృష్ణయ్యను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.
ఈ నెల 1 వ తేదీన తిర్యాణి మండలం ఉల్లిపిట్ట గ్రామంలో బాలుడి హత్య కేసు నిందితులను అరెస్టు చేసినట్లు రెబ్బెన సీఐ అల్లం నరేందర్ తెలిపారు. రెబ్బెన మండలకేంద్రంలోని సీఐ కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించార