Murder | వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి (45) దారుణహత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తు�
హర్యానాలోని గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకున్నది. తనకంటే చిన్నవయస్కుడితో సహజీవనం చేస్తున్న (Live-In Partner) ఓ మహిళ అతడిని ప్యాన్తో కొట్టి చంపేసింది. గురుగ్రామ్లోని అశోక్ విహార్కు చెందిన నీతూ అనే 34 ఏండ్ల వివ�
ఆస్తి కోసం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లను ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటుచేసుకున్నది. గోపాలపేటకు చెందిన పిట�
ఖమ్మం జిల్లాలోని (Khammam) తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
Murder | ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్ పనిచేస్తోంది.
Murder | మధ్యప్రదేశ్లో ఇసుక మాఫియా అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం వారి అలవాటుగా మారింది. తాజాగా షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడ�
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ బాలుడు కత్తితో పొడిచి నానమ్మను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం..
UK | యూకేలో నలుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు 122 ఏండ్ల జైలుశిక్ష పడింది. ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే డ్రైవర్ను ప్లాన్ ప్రకారం ఫాలో చేసి దారుణంగా కొట్టి చంపినందుకుగానూ స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ తీర�
హైదరాబాద్లోని (Hyderabad ) బాచుపల్లిలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ.. ప్రగతినగర్లో తన తల్లితో కిలిసి ఉంటున్నాడు.
Crime news | కంపెనీ యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం ఓ హోటల్లో పనిచేస్తున్న యువకుడిని.. అంతకుముందు పనిచేసిన కంపెనీ యజమాని దారుణంగా పొడిచి చంపాడు. దేశ రాజధా�