యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. పట్టపగలు ఒక బాలుడు 14 ఏండ్ల బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను సుత్తితో కొట్టి చంపి, ఫ్యానుకు వేలాడదీశాడు. గురువారం ఇందిరా నగర్లో జరిగిన ఈ ఘటనప�
మూడేండ్లుగా సహ జీవనం చేస్తున్న సహచరిని దారుణంగా చంపి ముక్కలుగా కోసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించాడో ముంబై వ్యక్తి. బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ దారుణం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం �
Murder | ‘ధనమేరా అన్నింటికి మూలం’ అని ఓ సినిమాలో సినీ కవి వర్ణించినట్లు డబ్బుల విషయంలో రక్తం పంచుకుని పుట్టిన సోదరులు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, హత్యలు జరుగుతున్నాయి.
వాళ్లిద్దరు మూడేండ్లుగా సహజీనం చేస్తున్నారు. ఇద్దరూ నడివయస్కులే. ఏమైందో ఏమో కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంకేముంది.. ఓ రోజు ఆమెను చంపేశాడు (Murder). ట్రీ కట్టర్తో (Tree cutter) ఆమె శరీరాన్ని ముక్కలుముక్�
ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయాంజాల్ మున�
నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. వన్టౌన్, 5వ టౌన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు మారణాయుధాలతో తిరుగుతూ ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ తగాదాల్లో తలదూర�
ఓ కూతురు కన్నతల్లినే హతమార్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉమ్మెడ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నాగం నర్సు(52)కు ఇద్దరు కూతుళ్లు. భర్త మరణించాడు.
వివాహేతర సంబంధం కొనసాగిం చడమే కాకుండా మైనర్ను వేధిస్తుండడంతో కూతురిని కా పాడుకునేందుకు కొందరి సాయంతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ హత్య చేసిందని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు.
కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 7న జరిగిన ఈదులకంటి వెంకటేశ్ గౌడ్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని,
కట్టుకున్న భార్యను విచక్షణా రహితంగా హత్యచేసి తాను పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్స్టేషన్పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధి పైపులైన్ రోడ్డులోని మయూరిబార్ వెనుకాల ఈ నెల 11న చోటుచేసుకున్న హత్య కేసును పేట్బషీరాబాద్ పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య
US Woman | ఒక మహిళ (US Woman) డ్రింక్లో విషం కలిపి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత తన స్నేహితులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చింది. ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికాలో ఈ సంఘటన జరి�
నలుగురికి భద్రత కల్పించాల్సిన కానిస్టేబుల్ కట్టుకున్న భార్య పట్ల కాలయముడయ్యాడు. తనకు విడాకులు ఇవ్వడం లేదని కక్షగట్టి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్
తల్లి లేని కూతురిని కంటి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే తాగుడుకు బానిసై సైకోగా మారి గొడ్డలితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ�