కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 7న జరిగిన ఈదులకంటి వెంకటేశ్ గౌడ్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని,
కట్టుకున్న భార్యను విచక్షణా రహితంగా హత్యచేసి తాను పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్స్టేషన్పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధి పైపులైన్ రోడ్డులోని మయూరిబార్ వెనుకాల ఈ నెల 11న చోటుచేసుకున్న హత్య కేసును పేట్బషీరాబాద్ పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య
US Woman | ఒక మహిళ (US Woman) డ్రింక్లో విషం కలిపి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత తన స్నేహితులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చింది. ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికాలో ఈ సంఘటన జరి�
నలుగురికి భద్రత కల్పించాల్సిన కానిస్టేబుల్ కట్టుకున్న భార్య పట్ల కాలయముడయ్యాడు. తనకు విడాకులు ఇవ్వడం లేదని కక్షగట్టి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్
తల్లి లేని కూతురిని కంటి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే తాగుడుకు బానిసై సైకోగా మారి గొడ్డలితో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ�
ప్రేమించి పెండ్లి చేసుకోకుండా వంచనకు గురిచేశాడని కసి పెంచుకున్న ఓ యువతి తన ప్రియుడినే హతమార్చింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఆస్తి కోసం తమ్ముడి గొంతు కోసి హత్య చేసిన అన్నను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట ప్రేంనగర్కు చెందిన అశోక్
హైదరాబాద్లోని (Hyderabad) హైకోర్టు (High court) సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేటు నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు.
Murder | మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేని భార్య భర్తను హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా(Jogulamba District) ఇటిక్యాల మండలంలో చోటు చేసుకున్నది.
Thailand Woman | మాజీ పోలీస్ అధికారి భార్య అయిన నిందితురాలు కేవలం డబ్బు కోసమే 12 మంది స్నేహితులను చంపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే సీరియల్ కిల్లర్గా ఆమెకు ముద్ర పడుతుం�
ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్మోహన్ సింగ్ను బీహార్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తప్పుబట్టారు. ఈ విషయంలో వెంటనే సుప్రీం కోర్టు, భ�
నిజామాబాద్ నగరంలో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలో సంధి కుదిర్చేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అఫ్జల్ అనే యువకుడ