Murder | మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేని భార్య భర్తను హత్య చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా(Jogulamba District) ఇటిక్యాల మండలంలో చోటు చేసుకున్నది.
Thailand Woman | మాజీ పోలీస్ అధికారి భార్య అయిన నిందితురాలు కేవలం డబ్బు కోసమే 12 మంది స్నేహితులను చంపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే సీరియల్ కిల్లర్గా ఆమెకు ముద్ర పడుతుం�
ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్మోహన్ సింగ్ను బీహార్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తప్పుబట్టారు. ఈ విషయంలో వెంటనే సుప్రీం కోర్టు, భ�
నిజామాబాద్ నగరంలో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలో సంధి కుదిర్చేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అఫ్జల్ అనే యువకుడ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన రెండో భార్య షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డుచేశారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి.
హైదరాబాద్లోని (Hyderabad) సనత్నగర్లో (Sanathnagar) దారుణం చోటుచేసుకున్నది. ఎనిమిదేండ్ల వయస్సున్న అబ్దుల్ వహీద్ (Abdul wahid) అనే బాలుడి మృతదేహం సనత్నగర్లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో ఉన్న ఓ నాలాలో లభించింది. అమావా
పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఆష్రఫ్ హత్యలతో ఉత్తరప్రదేశ్ ఉలిక్కిపడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. వారణాసిలో పోలీ�
యూపీలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ఉమేశ్పాల్ హత్య కేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ప్రయాగ్రాజ్లో కాల్చిచంపారు. వైద్య�
జడ్చర్ల పట్టణంలోని సంతోష్నగర్లో నివాసముంటున్న ఓ మహిళ నల్లమల్ల అడవుల్లో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ప్రియుడు హత్యకు పాల్పడ్డాడు.
యువతిని ప్రేమించిన యువకుడిని యువతి బంధువులు ముందస్తు పథకం ప్రకారం వెంటాడి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నంగా చోటుచేసుకుంది.
Crime | 2020లో కరోనా విజృంభించిన సమయంలో దీపక్ పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే తన ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు అతడికి తెలిసింది. దీంతో ఆమెపై కక్షగట్టాడు. సుల్తాన్పురి ప్రాంతంలోని ఒక
వేధింపులు భరించలేక వ్యక్తి చేతులు కట్టేసి కత్తితో పొడిచి ఓ యువతి దారుణ హత్యకు పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి మండలకేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో మండలకేంద్రంలోని మూడవ వ�