జడ్చర్ల పట్టణంలోని సంతోష్నగర్లో నివాసముంటున్న ఓ మహిళ నల్లమల్ల అడవుల్లో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ప్రియుడు హత్యకు పాల్పడ్డాడు.
యువతిని ప్రేమించిన యువకుడిని యువతి బంధువులు ముందస్తు పథకం ప్రకారం వెంటాడి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నంగా చోటుచేసుకుంది.
Crime | 2020లో కరోనా విజృంభించిన సమయంలో దీపక్ పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే తన ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు అతడికి తెలిసింది. దీంతో ఆమెపై కక్షగట్టాడు. సుల్తాన్పురి ప్రాంతంలోని ఒక
వేధింపులు భరించలేక వ్యక్తి చేతులు కట్టేసి కత్తితో పొడిచి ఓ యువతి దారుణ హత్యకు పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి మండలకేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో మండలకేంద్రంలోని మూడవ వ�
వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చిన ఘటన ఆదివారం కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.. పట్టణంలోని సన్యాసి బస్తీకి చెందిన గాయపాక ప్ర�
Telangana | మంచిర్యాలలో అంజలి మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి రామకృష్ణాపూర్ సమీపంలోని మామిడిగట్టు అటవీ ప్రాంతంలో అంజలి (21)తోపాటు పెరుగు మహేశ్వరి తీవ్రగాయాలతో పడి ఉండగా, వీరిని కారులో తీ
వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. రెండు రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. అవసరం కోసం అడిగి న నగదు ఇవ్వలేదని వరుసకు అత్తయిన ఓ వి వాహితను హతమార్చినట్లు తేల్చారు.
కోచింగ్కు వెళ్లిన ఓ మహిళను చంపి, ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పాతి పెట్టిన ఘటన జమ్ము కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
హైదరాబాద్లోని బాలాపూర్లో వెల్దండ మండలం కేస్లీ తండాకు చెందిన యువకుడు దారుణ హత్యకుగురైన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండావాసుల కథనం మేరకు కేస్లీ తండాకు చెందిన డేగావత్ బుజ్జి, పూల్సింగ్
Hindu doctor Murder | డాక్టర్ ధరమ్ దేవ్ రాతి స్థానికంగా ప్రసిద్ధి చెందిన చర్మవ్యాధుల వైద్యుడు. మంగళవారం కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనకు, డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటికి చేరిన వెంటనే కారు డ్రైవర్ కిచెన్
Dog fight | డాగ్ ఫైట్ను చూసిన రాజ్కమల్, చనిపోయిన ఆనంద్ కుక్కపై ఆ వాట్సాప్ గ్రూప్లో విమర్శిస్తూ కొన్ని మెసేజ్లు పోస్ట్ చేశాడు. దీంతో సభ్యుల మధ్య చర్చకు, వాగ్వాదానికి ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆనంద్�
హైదరాబాద్లో ఇటీవల సంచలనం సృష్టించిన నవీన్ను హత్య తరహాలోనే మరో దారుణంగా జరిగింది. తన ప్రియురాలు తనకు దక్కదనే అనుమానంతో నవీన్ను హరిహరకృష్ణ చంపిన కేసు తరహాలోనే మరొకటి వెలుగుచూసింది. తన ప్రియురాలిని ప్�
నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది.