మండంలోని అంక్సాపూర్ లో ప్రియుడు, తండ్రితో కలిసి భర్తను హత్య చేయించి వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన సంఘటన వెలుగు చూసింది. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు మంగళవారం వేల్పూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన వ�
చిన్న వివాదంతో మనస్తాపం చెందిన బావబామ్మర్దులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్కర్నూరల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకున్నది.
మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో వృద్ధురాలు భీమనపల్లి అనంతమ్మ(72)ను హతమార్చి బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.
హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో సోమవారం భువనగిరి కోర్టు జీవిత ఖైదు శిక్షతోపాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూ�
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే జరిగిన మరో హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాండవ్ నగర్ ప్రాంతంలో గత మేలో ఓ మహిళ తన భర్తను చంపి, శవాన్ని పది ముక్కలుగా నరికి తూర్పు ఢిల్లీలోని అనేక చోట్ల
Old city | పాతబస్తీలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి అన్నను బండరాయితో కొట్టి చంపేశాడు. చాంద్రాయణగుట్ట ఇందిరానగర్ బస్తీకి చెందిన గుమ్మడి ఆంజనేయులు,
FRO Srinivasa rao | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
విధి నిర్వహణలో ఉన్న చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గొత్తికోయలు(వలస ఆదివాసీలు) కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్యచేశారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండా�
జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి ఆయన ముని మనుమడు తుషార్గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీని హత్య చేయడంలో నాథూరాం గాడ్సేకు వీర్ సావర్కర్ సాయం చేశాడని, గాడ్సేకు ఆయనే తుపాకీ ఏర్పాటు చేశాడంటూ ఓ ట్వీట
గ్రామానికి చెందిన 31 ఏళ్ల యూనస్ అన్సారీ సోదరి, వికాస్ గిరి కలిసి ఉండగా తాము చూసినట్లు పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. దీంతో అన్సారీని చాలాసార్లు ప్రశ్నించగా తనకేమీ తెలియదని అన్నాడు.
అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ �