ఉత్తరాఖండ్ బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ దారుణానికి ఒడిగట్టాడు. తన రిసార్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని హత్య చేసి.. కెనాల్లో పడేశాడు. పైగా, ఆమె మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాద�
కొంతకాలంగా తనతో స్నేహం చేస్తున్న యువతి.. మరో వ్యక్తితో స్నేహం పెంచుకుంటోందని అనుమానం వచ్చిందా వ్యక్తికి. దీంతో ఆ రాత్రి ఆమె ఇంట్లో పడుకుంటానని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర లేచి గొడ్డలితో స్నేహితురా
స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ కథనం ప్రకారం.. బాలాపూర్ పరిధిలోని వాది ఏ సాల్హీన్ కాలనీలో నివాసముంటున్న సల్�
Khammam | లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద చోటు చేసుకున్నది. వలభి సమీపంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిఫ్ట్ అడగ్గా.. లిఫ్ట్ ఇచ్చ�
Husband Kills Wife | భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి, శరీరం నుంచి తలను వేరు చేశాడా భర్త. ఆ తర్వాత తల లేని ఆమె మొండేన్ని దగ్గరలోని చెరువులో పడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది.
Husband Kills Wife | పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడటం కూడా మంచిది కాదంటారు. అలాంటిది ఒక దుర్మార్గుడు తన పిల్లలు చూస్తుండగానే భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
Sister Kills Brother | తన ప్రేమకు అడ్డుచెప్పాడనే కసితో సొంత తమ్ముడినే హతమార్చిందో అక్క. ప్రియుడితో కలిసి తమ్ముడిని కిరాతకంగా చంపేసి, మృతదేహాన్ని థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో పడేసింది.
సొనాలీ ఫోగట్ మృతి కేసులో కొత్త కోణం పనాజీ, ఆగస్టు 26: హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. హత్యగా భావిస్�
న్యూఢిల్లీ: ఒక మహిళతో యువకుడికి సంబంధం ఏర్పడింది. అయితే దీనిని ఆమె కుమార్తె వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆ యువతిని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. తిక్రీ సరిహద్దులోని ముండ్కా �
రైల్వే స్టేషన్లో ఇద్దరు పిల్లల పక్కనే పడుకొని నిద్రపోతోందా తల్లి. తెల్లారుజామున 4 గంటలకు భర్త వచ్చి ఆమెను బలవంతంగా నిద్రలేపాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే.. ఆమెను లాక్కొచ్చి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే�
Tammineni Krishnaiah | టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను దారుణంగా హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు
మమ్మల్ని వెంటనే కశ్మీర్ లోయ నుంచి తరలించాలి కేంద్ర ప్రభుత్వానికి పండిట్ ఉద్యోగుల డిమాండ్ మరో పండిట్ హత్య నేపథ్యంలో పెరిగిన భయాందోళన జమ్ము, ఆగస్టు 17: కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరో పండిట్ హత్య �