చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మొబైల్స్ వంటి సున్నితమైన వస్తువులు పగిలిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. దానికి కారణమైన వ్యక్తిని ఆ తర్వాత నెమ్మదిగా అడిగితే వాటి ఖరీదు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ కొందరు ఆమాత్ర�
కష్టాల్లో ఆదుకోవాల్సిన బంధువే ఆమె పాలిట యముడయ్యాడు. అందరికీ ఆమె మంత్రగత్తె అని చెప్పి కొట్టి చంపేశాడు. ఈ ఘటన రాంచీలో వెలుగు చూసింది. సీమా దేవీ అనే 31 ఏళ్ల యువతిని జార్ఖండ్ రాజధాని రాంచీలో చంపేశారు. బసో దేవ�
తిమ్మాపూర్లోని జోగయ్యపల్లిలో దారు ణం జరిగింది. ఓ స్వామీజీ హత్య మండలంలో కలకలం రేపింది. భక్తుల ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు విచారణలో తేల్చారు. ఎస్ఐ ప్రమోద్రెడ్డి వ�
ఒకే ఊరు.. ఒకే కులం.. చిన్ననాటి నుంచి ప్రేమించుకున్నారు. కులం ఒక్కటైనా.. అంతస్తుల పట్టింపులు రావడంతో అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ప్రేమికులిద్దరూ పెద్దలను ఎదురించి..పెండ్లి చేసుకున్నారు. పగతో �
లక్నో: అసహజ సంబంధం నేపథ్యంలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారులోని ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మీరట్కు చెందిన 22 ఏళ్ల యాష్ రస్�
రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో వెలుగు చూసింది. కన్హీ అలియాస్ కన్హయలాల్ మీనా అ�
అమ్మాయిని వేధించాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్రలతో బాది హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో శుక్రవారం కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేములవాడలోని తిప్పాపూర్కు చెందిన నాగుల వేణ
నల్లగొండ వివేకానందనగర్కు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ నక్కా నర్సింహ కుమారుడు సాయిచరణ్(25) అమెరికాలోని బాల్టిమోర్లో నల్లజాతీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవా
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గంజాయి దందా, హత్య కేసులో నిందితులుగా ఉన్న ఓ ముఠా తప్పించుకొని వచ్చి నగరంలోని ఓ హాస్టల్లో తలదాచుకున్నది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు