ఒకే ఊరు.. ఒకే కులం.. చిన్ననాటి నుంచి ప్రేమించుకున్నారు. కులం ఒక్కటైనా.. అంతస్తుల పట్టింపులు రావడంతో అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ప్రేమికులిద్దరూ పెద్దలను ఎదురించి..పెండ్లి చేసుకున్నారు. పగతో �
లక్నో: అసహజ సంబంధం నేపథ్యంలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారులోని ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మీరట్కు చెందిన 22 ఏళ్ల యాష్ రస్�
రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో వెలుగు చూసింది. కన్హీ అలియాస్ కన్హయలాల్ మీనా అ�
అమ్మాయిని వేధించాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్రలతో బాది హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో శుక్రవారం కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేములవాడలోని తిప్పాపూర్కు చెందిన నాగుల వేణ
నల్లగొండ వివేకానందనగర్కు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ నక్కా నర్సింహ కుమారుడు సాయిచరణ్(25) అమెరికాలోని బాల్టిమోర్లో నల్లజాతీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవా
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గంజాయి దందా, హత్య కేసులో నిందితులుగా ఉన్న ఓ ముఠా తప్పించుకొని వచ్చి నగరంలోని ఓ హాస్టల్లో తలదాచుకున్నది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు
మొదటి భార్యను చంపేశాడు. జైలుకు వెళ్లి వచ్చాడు. 40 ఏండ్ల వయస్సులో 21 ఏండ్ల యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడి అప్పటికే నలుగురు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి పెండ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య నిలదీ
Aitipamula | కట్టంగూరు మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై తేలాడు. అయిటిపాములకు చెందిన రాజశేఖర్ (27) అనే యువకుడు గత నెల 31వ తేదీ నుంచి కనిపించకుండా
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో పెళ్లి కోసం భర్తను భార్య హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల జీబా ఖురేషి భర్త, 47 ఏళ�
న్యూఢిల్లీ: భర్త వివాహేతర సంబంధాలను సహించని భార్య, అతడ్ని అంతం చేయాలని నిర్ణయించింది. కిల్లర్కు సుపారీ ఇచ్చి హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. రంహోలా ప్రాంతంలోని హోలీ కాన్వెంట్ స్�