Daughter | మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు.
నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగ
Family disputes | రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం లోకియా తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో భార్యను చంపాడో భర్త. లోకియాకు చెందిన సాలి, శ్రీను భార్యాభర్తలు. రెండో భార్య అయిన సాలితో శ్రీను కొంతకాల
పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్�
వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలికను హత్య చేసింది ఆమె ప్రియుడేనని తేలింది. బుధవారం పరిగి పోలీస్స్టేషన్లో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించిన వివ
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన భారత కబడ్డీ ఆటగాడిని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఒక కబడ్డీ పోటీలో ఈ దారుణం జరిగింది. సందీప్ నంగాల్ కబడ్డీ ప్ర
తూర్పు గోదావరిలోని యానాంలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆర్థిక లావాదేవీలే...