Tammineni Krishnaiah | టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను దారుణంగా హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు
మమ్మల్ని వెంటనే కశ్మీర్ లోయ నుంచి తరలించాలి కేంద్ర ప్రభుత్వానికి పండిట్ ఉద్యోగుల డిమాండ్ మరో పండిట్ హత్య నేపథ్యంలో పెరిగిన భయాందోళన జమ్ము, ఆగస్టు 17: కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరో పండిట్ హత్య �
Khammam | స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి
ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్తో గొడవ పడ్డారా తల్లీకూతుళ్లు. ఆ గొడవ చూసిన చుట్టుపక్కల వాళ్లు కలగజేసుకొని గొడవ పెద్దది కాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అదే అదనుగ
నాలుగేండ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపిన ప్రకారం, జహంగీరాబాద్లో నివసించే మహ్
చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. అది ఆడుకోవడమే ఒక పదకొండేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంభి ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక రాజకీయ నేతకు పదేళ్ల కొడుకు ఉ
చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మొబైల్స్ వంటి సున్నితమైన వస్తువులు పగిలిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. దానికి కారణమైన వ్యక్తిని ఆ తర్వాత నెమ్మదిగా అడిగితే వాటి ఖరీదు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ కొందరు ఆమాత్ర�
కష్టాల్లో ఆదుకోవాల్సిన బంధువే ఆమె పాలిట యముడయ్యాడు. అందరికీ ఆమె మంత్రగత్తె అని చెప్పి కొట్టి చంపేశాడు. ఈ ఘటన రాంచీలో వెలుగు చూసింది. సీమా దేవీ అనే 31 ఏళ్ల యువతిని జార్ఖండ్ రాజధాని రాంచీలో చంపేశారు. బసో దేవ�